• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ట్రెజరీ ఉద్యోగులకు జగన్ షాక్…ఏం జరగనుంది?

admin by admin
January 29, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
జగన్
0
SHARES
491
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో పీఆర్సీ  రచ్చపై ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగులు ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. కొత్త పీఆర్సీ అమలు చేస్తే సమ్మెకు వెళ్తామని ఇప్పటికే ప్రభుత్వానికి ఉద్యోగులు అల్టిమేటం జారీ చేయగా….కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతేాకాదు, కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ట్రెజరీ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. అయితే, తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులమేనని, అందుకే జీతాలను ప్రాసెస్ చేయబోమని ట్రెజరీ శాఖ ఉద్యోగులు పట్టుబట్టి కూర్చున్నారు. ఈ క్రమంలోనే ట్రెజరీ ఉద్యోగులకు షాకిచ్చేలా జగన్ సర్కార్ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

ఉద్యోగుల జీతా తక్షణమే ప్రాసెస్ చేయాలని, లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. జీతాలు ప్రాసెస్‌ చేసెయ్యాలని ట్రెజరీ ఉద్యోగులకు, డీడీవోలకు పలుమార్లు ఆదేశాలిచ్చినా జీతాలు ప్రాసెస్ కాలేదని, అందుకే మెమోలు జారీ చేశామని స్పష్టం చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఈ ప్రకారం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
బిల్లులు ప్రాసెస్‌ చేయని డీడీవోలు, ట్రెజరీ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు, సంబంధిత విభాగాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు.

విధుల్లో విఫలమైన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, ట్రెజరీ ఉద్యోగులు ఇరకాటంలోపడ్డారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించేందుకే ట్రెజరీ ఉద్యోగులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులకు మద్దతుగా ఆర్టీసీ, విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా ముందుకు వస్తున్న తరుణంలో రెవెన్యూ శాఖతో అనుబంధం ఉన్న తాము వెనక్కు తగ్గేదేలే అని ట్రెజరీ శాఖ ఉద్యోగులు అంటున్నారని తెలుస్తోంది.

Tags: ap cm jaganap treasury employeesemployees strike in apmemos to treasury employeesprc issue in ap
Previous Post

ఓ తరాన్ని జగన్ నాశనం చేశారు…పయ్యావుల ఫైర్

Next Post

మోడీపై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం…వైరల్

Related Posts

lokesh rally
Top Stories

న్యాయవాదులకు న్యాయం చేస్తానంటోన్న లోకేష్

June 8, 2023
Top Stories

మాగుంట రాఘవకు ఈడీ షాక్..అనూహ్యం

June 8, 2023
Trending

టీడీపీ ఇన్చార్జులపై నోరుజారిన కేశినేని నాని

June 8, 2023
avinash reddy
Trending

అవినాష్ రెడ్డికి సీబీఐ భారీ షాక్

June 8, 2023
Trending

రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు

June 8, 2023
Trending

ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు

June 8, 2023
Load More
Next Post

మోడీపై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం...వైరల్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • న్యాయవాదులకు న్యాయం చేస్తానంటోన్న లోకేష్
  • మాగుంట రాఘవకు ఈడీ షాక్..అనూహ్యం
  • టీడీపీ ఇన్చార్జులపై నోరుజారిన కేశినేని నాని
  • అవినాష్ రెడ్డికి సీబీఐ భారీ షాక్
  • రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు
  • ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం
  • మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌
  • #ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!
  • శక పురుషునికి ‘బాటా’ శత జయంతి నీరాజనం!
  • మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!
  • జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు
  • జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు
  • ముందస్తు ఎన్నికలపై జగన్ తాజా కామెంట్స్…అదే వ్యూహమా?
  • వివేకా కేసులో మరో ట్విస్ట్..ఆ టెస్ట్ కు కోర్టు ఓకే!

Most Read

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra