• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సొమ్ము రాష్ట్రాలది…సోకు కేంద్రానిది

జల జగడం నేపథ్యంలో రాష్ట్రాల సొమ్ముతో కేంద్రం పెత్తనం

admin by admin
July 16, 2021
in Andhra, India, Politics, Telangana, Top Stories
0
0
SHARES
353
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని  కేంద్రం తన చేతిలోకి తీసేసుకుంది. కేసీఆర్-జగన్ ల మధ్య కృష్ణా జలాల వివాదం పరిష్కారం కాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ ఒంటెత్తు పోకడల కారణంగానే తెలంగాణా-ఏపీల మధ్య జలజగడాలు పెరిగిపోయాయి. సమస్య పరిష్కారానికి జగన్ చేసిన ప్రతిపాదనలను, వినతులను కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు, కేంద్రానికి జగన్ లేఖలు రాసినా స్పందన కనబడలేదు. దాంతో చేసేది లేక చివరకు ఏపి ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది.

దీన్ని అవకాశంగా తీసుకున్న కేంద్రం తాజాగా జారీ చేసిన గెజిట్ లో విచిత్రమైన షరతులు పెట్టింది. ఆ షరతుల ప్రకారం ఖర్చులంతా తెలుగు రాష్ట్రాలవి పెత్తనమంతా కేంద్రానిది. షరుతులు కూడా ఎంత విచిత్రంగా ఉన్నాయంటే గోదావరి, కృష్ణా బోర్డుల నిర్వహణకు రెండు రాష్ట్రాలు చెరో రూ. 200 కోట్లను 60 రోజుల్లో జమచేయాలట. అలాగే నిర్వహణ ఖర్చులు ఎంత చెబితే అంత చెప్పిన 15 రోజుల్లోనే జమచేయాలట. ప్రాజెక్టులను నిర్మించుకోవాలంటే కేంద్ర జలశక్తి శాఖతో పాటు కేంద్ర జలవనరుల బోర్డు (సీడబ్ల్యూసీ) నుంచి అనుమతులు పొందాలట.

ఇవి కాకుండా ప్రాజెక్టులకు నీటిని వదలాలన్నా, విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరట. రాష్ట్రాలు లేఖలు రాయగానే కేంద్రం ఎన్ని రోజుల్లో అనుమతిస్తుందనే విషయంలో గెజెట్ క్లారిటి ఇవ్వలేదు. నిజానికి రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడంలో కేంద్రానికి పెత్తనం ఇవ్వనేకూడదు. ఎందుకంటే అలా చేస్తే ఒకేసారి రెండు రాష్ట్రాల జుట్టు కేంద్రం చేతికి చిక్కినట్టే.

కానీ, తాజా వివాదంలో కేసీఆర్ వైఖరి వల్లే ఏపీ కేంద్రం జోక్యాన్ని కోరాల్సి వచ్చింది. కేంద్రానికి పెత్తనం కట్టబెట్టడం రాష్ట్రాలకు ఎంతమాత్రం మంచిది కాదు. కానీ, తప్పని పరిస్ధితుల్లోనే ఇపుడు ఏపీ కేంద్రాన్ని అడగాల్సొచ్చింది. వివాద పరిష్కారం వరకే కేంద్రం పరిమితమవుతుందని అనుకునేందుకు లేదు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న గ్యాప్ ను కేంద్రం అడ్వాంటేజ్ గా తీసుకోదని గ్యారెంటీ ఏమీలేదు. అప్పుడు మరిన్ని సమస్యలు తలెత్తక మానదు. ముందు ముందు ఏమి జరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: andhrapradesh and telanganaap cm jagancentral governmentcommandexpenseskrishna water disputetelangana cm kcr
Previous Post

విజయసాయిపై రఘురామ సంచలన వ్యాఖ్యలు…వైరల్

Next Post

`బాబు లేని నేను`.. ఏపీ డైరీలో ఓ పేజీ!

Related Posts

tdp and ycp logos
Politics

వైసీపీ ఎమ్మెల్యేల‌పై సస్పెన్ష‌న్‌.. మ‌రి వారు ఎలా రియాక్ట్ అయ్యారంటే!

March 24, 2023
pawan with bjp
Movies

పవన్ సినిమాకు ‘మెగా’ మార్కు డేట్ 

March 24, 2023
manchu family
Movies

మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందన

March 24, 2023
kcr in munugode
Telangana

‘సౌండ్ పెంచమని చెప్పు’ అనేందుకు అలా చేసుడేంది కేసీఆర్?

March 24, 2023
Top Stories

స్పీకర్ తమ్మినేని గుట్టు విప్పిన టీడీపీ నేత

March 24, 2023
Trending

చంద్రబాబు లెక్కసరిచేశారా?

March 24, 2023
Load More
Next Post

`బాబు లేని నేను`.. ఏపీ డైరీలో ఓ పేజీ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • వైసీపీ ఎమ్మెల్యేల‌పై సస్పెన్ష‌న్‌.. మ‌రి వారు ఎలా రియాక్ట్ అయ్యారంటే!
  • పవన్ సినిమాకు ‘మెగా’ మార్కు డేట్ 
  • మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందన
  • ‘సౌండ్ పెంచమని చెప్పు’ అనేందుకు అలా చేసుడేంది కేసీఆర్?
  • రచ్చకెక్కుతున్న ‘మంచు’ గొడవ
  • స్పీకర్ తమ్మినేని గుట్టు విప్పిన టీడీపీ నేత
  • చంద్రబాబు లెక్కసరిచేశారా?
  • నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే
  • ఎమ్మెల్యేలను పూచికపుల్లలా తీసేస్తే ఇలాగే ఉంటుంది జగన్ మావా !
  • టీఎస్ పీఎస్సీ బోర్డే వివాదాస్పదమా ? 
  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra