• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సొమ్ము రాష్ట్రాలది…సోకు కేంద్రానిది

జల జగడం నేపథ్యంలో రాష్ట్రాల సొమ్ముతో కేంద్రం పెత్తనం

admin by admin
July 16, 2021
in Andhra, India, Politics, Telangana, Top Stories
0
0
SHARES
386
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని  కేంద్రం తన చేతిలోకి తీసేసుకుంది. కేసీఆర్-జగన్ ల మధ్య కృష్ణా జలాల వివాదం పరిష్కారం కాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ ఒంటెత్తు పోకడల కారణంగానే తెలంగాణా-ఏపీల మధ్య జలజగడాలు పెరిగిపోయాయి. సమస్య పరిష్కారానికి జగన్ చేసిన ప్రతిపాదనలను, వినతులను కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు, కేంద్రానికి జగన్ లేఖలు రాసినా స్పందన కనబడలేదు. దాంతో చేసేది లేక చివరకు ఏపి ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది.

దీన్ని అవకాశంగా తీసుకున్న కేంద్రం తాజాగా జారీ చేసిన గెజిట్ లో విచిత్రమైన షరతులు పెట్టింది. ఆ షరతుల ప్రకారం ఖర్చులంతా తెలుగు రాష్ట్రాలవి పెత్తనమంతా కేంద్రానిది. షరుతులు కూడా ఎంత విచిత్రంగా ఉన్నాయంటే గోదావరి, కృష్ణా బోర్డుల నిర్వహణకు రెండు రాష్ట్రాలు చెరో రూ. 200 కోట్లను 60 రోజుల్లో జమచేయాలట. అలాగే నిర్వహణ ఖర్చులు ఎంత చెబితే అంత చెప్పిన 15 రోజుల్లోనే జమచేయాలట. ప్రాజెక్టులను నిర్మించుకోవాలంటే కేంద్ర జలశక్తి శాఖతో పాటు కేంద్ర జలవనరుల బోర్డు (సీడబ్ల్యూసీ) నుంచి అనుమతులు పొందాలట.

ఇవి కాకుండా ప్రాజెక్టులకు నీటిని వదలాలన్నా, విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరట. రాష్ట్రాలు లేఖలు రాయగానే కేంద్రం ఎన్ని రోజుల్లో అనుమతిస్తుందనే విషయంలో గెజెట్ క్లారిటి ఇవ్వలేదు. నిజానికి రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడంలో కేంద్రానికి పెత్తనం ఇవ్వనేకూడదు. ఎందుకంటే అలా చేస్తే ఒకేసారి రెండు రాష్ట్రాల జుట్టు కేంద్రం చేతికి చిక్కినట్టే.

కానీ, తాజా వివాదంలో కేసీఆర్ వైఖరి వల్లే ఏపీ కేంద్రం జోక్యాన్ని కోరాల్సి వచ్చింది. కేంద్రానికి పెత్తనం కట్టబెట్టడం రాష్ట్రాలకు ఎంతమాత్రం మంచిది కాదు. కానీ, తప్పని పరిస్ధితుల్లోనే ఇపుడు ఏపీ కేంద్రాన్ని అడగాల్సొచ్చింది. వివాద పరిష్కారం వరకే కేంద్రం పరిమితమవుతుందని అనుకునేందుకు లేదు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న గ్యాప్ ను కేంద్రం అడ్వాంటేజ్ గా తీసుకోదని గ్యారెంటీ ఏమీలేదు. అప్పుడు మరిన్ని సమస్యలు తలెత్తక మానదు. ముందు ముందు ఏమి జరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: andhrapradesh and telanganaap cm jagancentral governmentcommandexpenseskrishna water disputetelangana cm kcr
Previous Post

విజయసాయిపై రఘురామ సంచలన వ్యాఖ్యలు…వైరల్

Next Post

`బాబు లేని నేను`.. ఏపీ డైరీలో ఓ పేజీ!

Related Posts

Top Stories

ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?

September 30, 2023
Politics

ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ

September 30, 2023
Trending

అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష

September 30, 2023
Trending

41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ

September 30, 2023
Top Stories

జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు

September 30, 2023
Top Stories

చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్

September 30, 2023
Load More
Next Post

`బాబు లేని నేను`.. ఏపీ డైరీలో ఓ పేజీ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్
  • అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
  • 41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ
  • జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు
  • చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్
  • డ్యామేజీ కంట్రోల్ మొదలెట్టిన కేటీఆర్
  • షర్మిలకు కాంగ్రెస్ షాకిచ్చిందా ?
  • జమిలిపై మోడీ కి మోజు ఎందుకంటే…
  • జగన్ లోని మృగం గురించి లోకేష్ సంచలన వ్యాఖ్యలు
  • చంద్రబాబుకు హీరో సుమన్ బాసట

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra