తెలంగాణలో కరోనా టెస్టులు, గణాంకాల, చికిత్స, ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక బిల్లులకు సంబంధించిన నివేదికల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని హైకోర్టు పలుమార్లు తప్పుబట్టిన సంగతి తెలిసిందే....
Read moreఏపీ సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై ఆ పార్టీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. స్వపక్షంలో విపక్షంలా మారిన రఘురామ....ఢిల్లీలోని బీజేపీ...
Read moreఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో 24 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే....
Read moreజస్టిస్ నూతలపాటి వెంకటరమణను సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ ఈ పదవిలో 2021 ఏప్రిల్ 24 వతేదీ నుండి...
Read moreఏపీలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అన్ని పార్టీలు ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార వైసీపీ నుండి గురుమూర్తి, టీడీపీ నుండి పనబాక లక్ష్మి, బీజేపీ...
Read moreజగన్ సర్కారు కొందరిని టార్గెట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వారిలో ఒకరు ఏబీ వెంకటేశ్వరరావు. ఆయనపై అనేక ఆరోపణలు చేసి బజారుకీడ్చారు. చివరకు హైకోర్టు...
Read moreరాజకీయాలు, సినిమాలు...ఈ రెండు రంగాలకు ఏదో అవినాభావ సంబంధం ఉందని చాలామంది అంటుంటారు. ముఖ్యంగా దక్షిణాదిలో చాలామంది సినీ తారలు రాజకీయ రంగంలోనూ తారా జువ్వలుగా వెలుగులు...
Read moreఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ చూడని రీతిలో..ప్రమోషన్ మీద వెళుతున్న ఒక పోలీసు అధికారికి.. ఆయన సిబ్బంది సాగనంపిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. కవర్ల కొద్దీ...
Read moreబెంగుళూరులో కన్నడ చిత్ర నిర్మాత శంకర్ గౌడకు డ్రగ్స్ కేసు వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో కొందరు టాలీవుడ్ ప్రముఖులు, తెలంగాణ వ్యాపారవేత్తలతో పాటు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల...
Read moreదేశంలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోన్న సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం వరకు 10వేలకు దిగువన ఉన్న కేసుల సంఖ్య ఆదివారం నాటికి దాదాపుగా...
Read more