కరోనా శృతి మించింది. కట్టడి కోసం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లాక్డౌన్ గురించి ఆలోచించండి. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు చేసిన సూచన. జస్టిస్...
Read moreఇండియాను గడగడలాడిస్తున్న డబుల్ మ్యూటెంట్ (B.1.617) కు తోడు ఇపుడు మరో దారుణమైన మరింత ప్రమాదకరమైన వైరస్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. హైదరాబాద్ మరియు ఘజియాబాద్ పరిశోధకుల...
Read moreఅవును క్షేత్రస్ధాయిలో జరిగింది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను కేసీయార్ బర్తరఫ్ చేసి అవమానకరంగా బయటకుపంపేశారు. శనివారం ఈటల నుండి వైద్య,...
Read moreఏపీ రాజకీయాల్లో ఇదో చిత్రమైన ఘటన. తమ నాయకుడిని నిలువెల్లా.. విమర్శలతో తిట్టిపోసిన.. `యాక్టర్` అంటూ కించపరిచినా.. పైకి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. ఓటింగ్ విషయానికి...
Read moreవిద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి మొండికేసిన ముఖ్యమంత్రి జగన్ దిగొచ్చాడు. తనను కోర్టుకు రమ్మంటే కరోనా అని కారణాలు చెప్పిన జగన్ పిల్లలన మాత్రం పరీక్షలు రాయడానికి...
Read moreసీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి వీడియో మార్ఫింగ్ కు పాల్పడ్డాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి...
Read moreతెలంగాణలో కొద్ది నెలల క్రితం జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు బీజేపీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం...
Read moreఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు తిరుపతి లోక్...
Read moreవంద ఎకరాల అసైన్డ్ భూమిని ఆక్రమించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఈటల రాజేందర్ పై చర్యలు మొదలయ్యాయి. ఆరోపణలు చేసినంతనే భావోద్వేగానికి గురై.. తన పదవికి రాజీనామా...
Read moreఓ వైపు తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపుతూ వేల కేసులు నమోదవడం కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూ హైకోర్టు పలు మార్లు...
Read more