ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితం మహారాష్ట్రతోపాటు తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నప్పటికీ మనకేం కాదులే అన్న రీతిలో ఏపీ సీఎం జగన్...
Read moreభారత్ లో కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఏకైక మార్గమని శాస్త్రవేత్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, 130 కోట్లకు పైగా...
Read moreనరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అర్ధరాత్రిపూట అక్రమంగా అరెస్టు చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రఘురామ పుట్టినరోజు నాడు కావాలని అరెస్టు చేశారని, జగన్ కక్షసాధింపు...
Read moreరెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన కేసు ఓటుకు నోటు. కేసీఆర్ ను తక్కువ అంచనా వేసిన ఫలితం ఇది. ప్రతి పార్టీ ఓటర్లుకు డబ్బులు...
Read moreనిన్న రాత్రి నుంచి రఘురామరాజు స్ట్రెచర్ పై పడుకున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయన కాలికి పీవోపీ కట్లు వేశారు. దీంతో వారం రోజుల...
Read moreతెలంగాణ కోసం పోరాడిన నేతల పేర్లు చెబితే అందులో ఈటల రాజేందర్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. వివాదరహితుడిగా.. టీఆర్ఎస్ పార్టీ పట్ల కమిట్ మెంట్ ఉన్న...
Read moreతెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జూనియర్ డాక్టర్లు మెరుపు సమ్మెకు దిగడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చాలాకాలంగా ప్రభుత్వానికి...
Read more2015లో ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసేందుకు...
Read moreతెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు మహానాడు ఒక పండుగ. తెలుగు దేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపి నాయకత్వ బలాన్ని ప్రత్యర్తులకు చాటే వేదిక. పార్టీ భవిష్యత్తును,...
Read moreజగన్ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోంది కాబట్టే... అవి ఎవరైనా బయటపెడతారనమే భయంతో వరుస అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. మహానాడు (వర్చువల్)లో...
Read more