• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నెయ్యి పాపం ఇలా మొదలైంది

admin by admin
September 20, 2024
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
251
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జగన్ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారని ఆరోపణలు రావడం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లడ్డూ తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యి ని గతంలో ఎవరు సప్లయ్ చేసేవారు? జగన్ వచ్చిన తర్వాత వారు ఎందుకు సప్లై చేయడం లేదు? అన్న చర్చ మొదలైంది. తిరుమల వెంకన్న ప్రసాదం లడ్డూ తయారీలో వాడే నెయ్యిని ఎన్నో దశాబ్దాలుగా కర్ణాటకకు చెందిన నందిని డైరీ సరఫరా చేస్తోంది. అయితే, జగన్ సీఎం అయిన తర్వాత అతి తక్కువ ధరకు నెయ్యి అందించాలని టెండర్లు వేశారు. తమకు గిట్టుబాటు కాకపోవడంతో నందిని డెయిరీ టెండర్ వేయలేదు.

ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ కు చెందిన రెండు సంస్థలకు నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ ఇచ్చేసింది అప్పటి జగన్ సర్కార్. ఆ సంస్థలు బీఫ్ ఎక్స్ పోర్టింగ్ లో దిట్ట. కానీ, అవి నెయ్యి ఏ విధంగా తయారు చేస్తాయి, నాణ్యత ఎలా ఉంటుంది అన్నది పరీక్షించకుండానే కాంట్రాక్ట్ కట్టబెట్టారు జగన్. ఇక, నెయ్యి క్వాలిటీ చెకింగ్ కోసం తిరుమలలో ల్యాబ్ పెట్టామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, 2024 జూన్ నెలలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెయ్యి టెస్ట్ లో నెయ్యి నాణ్యత లోపించిందని టీటీడీ ఈవో శ్యామల రావు గుర్తించారు.

దీంతో, పాత సంస్థల కాంట్రాక్ట్ లు రద్దు చేసి నందిని డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు, నాసిరకం నెయ్యి సరఫరా చేసిన గతంలోని సంస్థలను శ్యామల రావు బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇలా నెయ్యి సప్లయర్ ను మార్చడం మొదలు నెయ్యి క్వాలిటీ సరిగా చెక్ చేయకపోవడం వరకు అన్ని లోపాలకు కారణం జగన్ సర్కార్ అని భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags: controversycow gheeGheePrasadamTirupati Ladduttd
Previous Post

హిందూ ధర్మంపై జగన్ దాడి ఇలా మొదలైంది!

Next Post

వరద బాధితులకు ‘తానా’ సహాయం!

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Andhra

అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!

June 19, 2025
Load More
Next Post

వరద బాధితులకు 'తానా' సహాయం!

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra