దేశంలో 28 రాష్ట్రాలున్నాయి. కానీ జీతం కోసం ఎదురుచూసే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఏపీలోనే ఉన్నారు. పీఆర్సీల కోసం పోరాడేవాళ్లని జీతాల కోసం పోరాడే స్థితికి తెచ్చిన...
Read moreజగన్ మోహన్ రెడ్డి కలలో కూడా నవరత్నాలే కనిపిస్తాయి. అవే తనను మళ్లీ గెలిపిస్తాయని ఆయన నమ్మకం. చివరకు దేవీ నవరాత్రుల గురించి మాట్లాడమన్నా కూడా నవరాత్రుల గురించే జగన్ మాట్లాడిన విషయం చూశాం....
Read moreహైకోర్టు సెంటు స్థలంలో ఇల్లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసి పంపిణీని ఆపింది. దీనిపై సమగ్ర అధ్యయనం చేయమని జగన్ సర్కారును ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే,...
Read moreమొదట్నుంచి ఏపీ ప్రజలను అలర్ట్ చేస్తూ మునిగిపోతున్న ఏపీ నావను పైకి లేపడానికి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ వైసీపీ వాళ్లు...
Read moreపెద్ది రెడ్డి రాజకీయ ప్రలోభాలు కుప్పంలో పనిచేశాయి. అందుకే కుప్పంలో కొందరు నేతలను తన వైపు తిప్పుకోగలిగారు. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బాబు మెజారిటీ కూడా...
Read moreసెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు డివిజన్ బెంచ్. సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన డివిజన్...
Read moreఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్పై ఏటీఆర్ (అతనిపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదిక) సమర్పించడంలో విఫలమైనందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం...
Read moreమీడియా పని, ప్రతిపక్షాల పని ప్రభుత్వాన్ని విమర్శించడమే అలా చేయకపోతేనే అవి తప్పు చేసినట్లు. కానీ దీనిని కూడా తనకు అనుకూలంగా చేసుకోవాలని జగన్ ప్రయత్నం చేసి...
Read moreతెలంగాణ దళితులపై సడెన్ గా కేసీఆర్ కురిపించిన ప్రేమ, దయ, మానవత్వం దళితబంధు. ఇది హుజూర్ బాద్ ఎన్నికపై ప్రేమే గాని దళితులపై ప్రేమ కాదని తెలంగాణలోని...
Read moreప్రజల తరఫున ప్రభుత్వాలను ప్రశ్నించేందుకే తాను జనసేన పార్టీని స్థాపించానని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే, ఏపీలో జగన్ ప్రభుత్వంపై...
Read more