ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును నిండు శాసనసభలో ఘోరంగా అవమానించిన ఘటన పెనుదుమారం రేపుతోంది. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరిపై కూడా వైసీపీ నేతలు...
Read moreఅసెంబ్లీ నిండు సభలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, ఆయన కుటుంబానికి జరిగిన ఘోర అవమానంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ సభ్యులు బరితెగించి ఇష్టారీతిన...
Read moreఏపీ అధికార పక్షాన్ని టీడీపీ నాయకులు.. తరచుగా .. కౌరవులు కౌరవులు అంటూ ఉంటారు. ఇవన్నీ సహజం ఎందుకంటే.. వారు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కావొచ్చు.....
Read moreఅసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత చంద్రబాబును వైసీపీ సభ్యులు అవమానించడంతో ఆయన సభను బాయ్ కాట్ చేయడం సంచలనం రేపింది. అంతేకాదు,...
Read moreసొంత బాబాయి. తండ్రి తమ్ముడు.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యను.. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఏమార్చుతున్నారా? ఇంకా.. చంద్రబాబుపైనే నెపం నెట్టాలని చూస్తున్నారా? అంటే.. తాజాగా జరిగిన...
Read moreటీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను సీఎం అయ్యే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టబోనని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే...
Read moreపెద్దకూరపాడు పోలీస్ స్టేషన్ లో టిఎన్ఎస్ఎఫ్ నేతలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పరామర్శించారు. చలో...
Read moreఅంతా భాంత్రియేనా.. ఈ జీవితానా వెలుగింతేనా..ఎవర్ గ్రీన్ పాట.. కష్టాల్లో ఉన్న తెలుగోడు కనీసం ఒక్కసారైనా మనసారా పాడుకునే పాట ఇది.. ప్రస్తుతం టీఆర్ఎస్లో ముగ్గురు నేతలు...
Read moreఏపీ సీఎం జగన్ను పొగడ్తలతో ముంచెత్తే పథకం ఏదైనా పెట్టారా? పనిగట్టుకుని ఆయనను పొగడకపోతే.. పనిచేసినట్టు అనిపించడం లేదా? ఇదీ.. ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఎందుకంటే..ఏపీ అసెంబ్లీ...
Read moreఆంధ్రప్రదేశ్లో పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ సత్తా చాటుతోంది. పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాలను...
Read more