టీడీపీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడు.కింజరాపు కుటుంబం నుంచి మరో వారసుడు రాబోతున్నాడు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కొడుకు కృష్ణ...
Read moreవిజయనగరంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబసభ్యుల మధ్య భూ వివాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా కేంద్రంలోని పేద, మధ్యతరగతి...
Read moreకాకినాడ కేంద్రంగా వేలాది టన్నుల అక్రమ రేషన్ బియ్యం తరలిపోతున్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం...
Read moreఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల పోలింగ్ తేదీకి కొద్ది...
Read moreఅయిదు రాష్ట్రాల ఎన్నికలతో దేశంలో రాజకీయ వేడి పుట్టిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ ప్రాంతంలో ఏ సంఘటన జరిగినా దాన్ని ఈ ఎన్నికలతో ముడి పెట్టి...
Read moreఉగాది.. సాధారణంగా తెలుగు సంవత్సరాది. ఆరోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయితే.. ఇప్పుడు ఈ ఉగాదే.. వైసీపీ నేతల్లో టెన్షన్ పెంచేస్తోంది. ఆ రోజు...
Read moreకొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన పొలిటికల్ కెరీర్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్...
Read moreకర్ణాటకలో కొన్ని నెలలుగా హిజాబ్ అంశం..తీవ్ర దుమారమే రేపుతోంది. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి వరకు ఈ వివాదం పాకింది. ప్రస్తుతం ఇది హైకోర్టు పరిధిలో ఉంది....
Read moreసవాంగన్నా...అని పిలుస్తూనే ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై సీఎం జగన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. కొంపలు మునిగిపోయినట్లు హఠాత్తుగా సవాంగ్ ను తప్పించిన...
Read moreఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని మోడీ చేసిన కామెంట్లు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. విభజన జరిగిన 8...
Read more