తెలంగాణలో ధాన్యం సేకరణ అంశంపై ఇప్పటికే సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీతో పోరాడుతున్నా రు. ధాన్యం సేకరించి తీరాల్సిందేనని.. పట్టుబడుతున్నారు. తెలంగాణ తడాఖా ఏంటో కేంద్రానికి రుచి...
Read moreవివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్టు చేసిన సీబీఐ...ఈ కేసు వెనుక ఉన్న అసలు నిందితుల...
Read moreటీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ లపై మంత్రి కొడాలి నాని గతంలో పలుమార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అసబ్య...
Read moreతెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 40...
Read moreటీడీపీ 40వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అంబరాన్నంటేలా సంబరాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీకికి కార్యకర్తలే కంచుకోట అని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు....
Read moreఅప్పుల ఊబిలో దించేసిన జగన్ ప్రభుత్వం రూ.4.35 లక్షల కోట్లకు చేరుకున్న అప్పులు మరో 27 వేల కోట్లు కావాలట! ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆర్థిక క్రమశిక్షణకు...
Read moreతెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ప్రాదుర్భవించిన.. తెలుగు దేశం పార్టీకి 40 వసంతాలు పూర్తవుతున్నా యి. ఒక ప్రాంతీయ పార్టీగా.. అందునా.. భిన్నమైన మనస్తత్వాలు.. విభిన్నమైన ఆలోచనలు ఉన్న...
Read moreకశ్మీర్ ఫైల్స్ సినిమా మంచి ఫలితాలను నమోదు చేసిందని బీజేపీ సంబరపడుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా తనదైన శైలిలో ట్రిపుల్ ఆర్ ఎంచుకుంది.దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలన్నింటినీ...
Read moreఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ సర్కార్ కక్షగట్టిందని తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏబీవీని టార్గెట్ చేసిన వైసీపీ కావాలనే సస్పెండ్...
Read moreఏపీ సీఎం జగన్ ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొద్ది రోజుల క్రితం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2014...
Read more