• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ కోర్టుకెందుకు రాలేదు? జడ్జి ఆగ్రహం

admin by admin
March 28, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
454
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ సీఎం జ‌గ‌న్ ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొద్ది రోజుల క్రితం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హుజూర్‌నగర్‌లో జగన్ తో పాటు మరికొందరు వైసీపీ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న అభియోగంపై ఈ సమన్లు జారీ అయ్యాయి.  కాంపిటెంట్ అథారిటీ అనుమతి లేకుండానే రోడ్ షో నిర్వహించడంతో జగన్‌తో పాటు వైసీపీ సభ్యులు జి నాగిరెడ్డి, జి శ్రీకాంత్‌పై అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు.

మొదటిసారి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు చేసింది. దీంతో, ఈ రోజు జరిగే విచారణకు జగన్ హాజరవుతారా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. అయితే, ఈ రోజు జగన్ విచారణకు హాజరు కాలేదు. దీంతో, జ‌గ‌న్ ఎందుకు హాజ‌రు కాలేద‌ని న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించారు. అసలు జ‌గ‌న్‌కు ఇంకా స‌మ‌న్లే అంద‌లేద‌ని తెలంగాణ ప్ర‌భుత్వ న్యాయవాది సమాధానమిచ్చారు. దీంతో సంబంధిత అధికారుల‌ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు న్యాయ‌మూర్తి.

అంతేకాదు, ఈ నెల 31లోగా జ‌గన్‌కు స‌మ‌న్లు అంద‌జేయాల‌ని తెలంగాణ ప్రభుత్వ అధికారుల‌కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆ కేసు విచార‌ణ‌ను మార్చి 31కి వాయిదా వేశారు. ఇక, ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న నాగిరెడ్డి కరోనాతో మరణించినట్లు పీపీ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. నాగిరెడ్డి మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మూడో నిందితుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఐదు వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం శ్రీకాంత్ రెడ్డిని ఆదేశించింది.

Tags: breach of election codecm jagancourt angry on jaganhuzur nagan poll 2014jagan not attending hearingsnampally court
Previous Post

మరో వివాదంలో బ్రదర్ అనిల్..షాకింగ్ తీర్మానం

Next Post

నవ్య యాదాద్రి జాతికి అంకితం:కేసీఆర్

Related Posts

Around The World

శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

May 28, 2023
avinash reddy
Andhra

షాక్: అవినాశ్ బెయిల్ విచారణ వేళ సీబీఐ నోట ‘రహస్య సాక్షి’ మాట

May 28, 2023
ys vivekananda reddy murder case
Andhra

వివేకానంద హ‌త్య కేసులో జ‌గ‌నే ఏ1 :  చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

May 28, 2023
mahasena rajesh
Andhra

మహానాడు : రెచ్చిపోయిన మహాసేన రాజేష్, పవర్ ఫుల్ స్పీచ్

May 27, 2023
anam venkataramana
Andhra

వివేకా కేసు : అవినాష్ ను దాటి జగన్ ను కమ్మేసింది- ఆనం సంచలన వ్యాఖ్యలు !

May 27, 2023
mahanadu2023 tdp
Andhra

`నింగి ఒంగిందా.. నేల ఈనిందా..` అన్న‌గారి డైలాగ్ రిపీట్‌..

May 27, 2023
Load More
Next Post

నవ్య యాదాద్రి జాతికి అంకితం:కేసీఆర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!
  • షాక్: అవినాశ్ బెయిల్ విచారణ వేళ సీబీఐ నోట ‘రహస్య సాక్షి’ మాట
  • బహ్రెయిన్ లో ‘ఎన్టీఆర్’ శత జయంతి వేడుక!
  • వివేకానంద హ‌త్య కేసులో జ‌గ‌నే ఏ1 :  చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • మహానాడు : రెచ్చిపోయిన మహాసేన రాజేష్, పవర్ ఫుల్ స్పీచ్
  • వివేకా కేసు : అవినాష్ ను దాటి జగన్ ను కమ్మేసింది- ఆనం సంచలన వ్యాఖ్యలు !
  • `నింగి ఒంగిందా.. నేల ఈనిందా..` అన్న‌గారి డైలాగ్ రిపీట్‌..
  • అవినాష్ బెయిల్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ‘ఎలక్ట్రిక్’ సైకిల్ తో వైసీపీని తొక్కేస్తాం: చంద్రబాబు
  • జగన్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోందా?
  • మ‌హానాడు రూపంలో తెలుగువారికి మ‌హా పండుగ‌!
  • ఎన్టీఆర్ పుట్టిన రోజు.. మ‌హానాడు గా ఎలా మారింది?
  • తాడేపల్లి ఇంటి చుట్టూ పేదలకు ఇళ్లు ఇవ్వరెందుకు జగన్?
  • హైకోర్టులో తర్జనభర్జనలు…అవినాష్ రెడ్డికి షాక్
  • ఆర్-5 జోన్ లో హై టెన్షన్…భగ్గుమన్న అమరావతి!

Most Read

సాఫ్ట్ వేర్ : 4 నెల‌లు.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఫ‌ట్‌!

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

ఏపీ సీఎం బిగ్ మిస్టేక్.. 10 వేల కోట్ల కోసం..

ఎమ్మెల్సీ ‘మధు తాత’ కి ఘన సన్మానం!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra