లండన్ టూర్ వ్యవహారం వైసీపీ నేతల అబద్ధాలకు పరాకాష్ట. ఏం చెప్పినా నమ్ముతారు జనం ఎర్రిపప్పలు అని వైసీపీ నేతల ప్రగాఢ విశ్వాసం అందుకే అబద్ధాలతో సావాసం...
Read morehttps://twitter.com/anigalla/status/1527334869830754315 పావలా కోడికి ముప్పావలా.. మసాలా! అనేది సామెత. కానీ.. ఏపీలోని జగన్ సర్కారు దీనిని నిజం చేస్తోంద ని అంటున్నారు నెటిజన్లు. ఇది ఒకింత ఆశ్చర్యమే...
Read moreప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. కొన్నింటిపై అస్సలు అవగాహన అన్నదే లేకుండా మంత్రులు ఉన్నారు. కొందరికి ఏ పథకం ఏంటో కూడా...
Read moreటీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ దత్తపుత్రుడంటూ జగన్, వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వారికి దీటుగా కౌంటర్ ఇచ్చేందుకు...
Read moreసీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీకి పెట్టుబడులు రావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. జగన్ అస్తవ్యస్థ పాలన, ఏకపక్ష నిర్ణయాలు వల్ల ఏపీలో...
Read moreజనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ తడబడ్డారు. తనకు అధికారంపై వ్యామోహం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు విన్న పార్టీ నాయకులు.. పార్టీ అభిమానులు....
Read moreదావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా జగన్ పది రోజుల...
Read moreఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో చినబాబు లోకేశ్ నిన్న విజయనగరం వెళ్తూ వెళ్తూ నిన్నటి వేళ పొందూరు మీదుగా పర్యటన సాగించారు. అనంతరం రాజాం చేరుకుని...
Read moreతెలుగు నేల నలుచెరగులా.. ఆత్మగౌరవ నినాదాన్ని ప్రచారం చేసి.. ఢిల్లీ వీధుల్లో వినిపించిన.. అన్నగారు విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు.. నందమూరి తారక రామారావు.. శత జయంతి.. ఈ...
Read moreగత కొద్దిరోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలకు నభూతో నభవిష్యత్ అన్నరీతిలో స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పర్యటనలు టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరుల్లో కొత్త...
Read more