మాటల్లో లోతు, విశ్లేషణ, బాధ్యత ఈ మూడు ఉంటే చాలు మంచి నాయకులు వస్తారని అంటారు. వీటికి తులతూగే రీతిలో యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు...
Read moreతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే కాదు.. ఉమ్మడి రాష్ట్రంలోని మూడు దశాబ్దాల చరిత్రలో ఎప్పుడూ చూడని.. ఎప్పుడు ఎదురుకాని వరద పోటు తెలంగాణలో కనిపిస్తున్న పరిస్థితి. దీంతో.....
Read moreఏపీలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి లంక గ్రామాలు ముంపునకు గురైన సంగతి తెలిసిందే. వరద నీరు లంక గ్రామాలను ముంచెత్తడంతో వందలాది ఇళ్లు...
Read moreఏపీలో జనసేన, బీజేపీల మధ్య గ్యాప్ వచ్చిందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, జనసేనతో తమకు మంచి సంబంధాలున్నాయని, తమ మైత్రి కొనసాగుతూ.....ఉంటుందని ఏపీ బీజేపీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. కానీ,...
Read moreనిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండ లం ఎర్దండిలో జరిగిన ఘటనపై ఆరా తీశారు. అర్వింద్పై దాడిని ఆయన ఖండించారు....
Read more2024 ఎన్నికలకు దాదాపుగా మరో రెండేళ్ల సమయం ఉంది. ఇది, సగటు ఓటరు మనోగతం. రాబోయే ఎన్నికలకు కేవలం రెండేళ్లు మాత్రమే ఉంది...ఇది ఒక రాజకీయ పార్టీకి...
Read moreపార్లమెంట్ ఆవరణలో ధర్నాకు అనుమతి ఉండదంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ ఉత్తర్వు లు జారీ చేశారు. ఇందుకు సభ్యులందరూ సహకరించాలని ఆయన కోరారు. పార్లమెంట్...
Read moreప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడు కేఏ పాల్ ఎక్కడా తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు మించి తన పార్టీకి ప్రజల మద్దతుందని చెప్పుకుంటున్నారు. కేఏ...
Read moreవచ్చే ఎన్నికల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (దిగ్గజ నేత ఎర్రన్నాయుడు సోదరుడు) ను ఓడిస్తామని జగన్ అంటున్నారు. సాధ్యమేనా.. తెరపైకి కొత్త సమీకరణాలు తీసుకుని...
Read moreయువరాజు.. అమూల్ బేబీ.. రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి చూపని వ్యక్తి.. తరచూ విదేశాలకు వెళుతుంటాడు.. ఇలా ఒక జాతీయ నాయకుడికి ఎన్ని ముద్రలు అయితే పడకూడదో...
Read more