కొందరు ఎంఎల్ఏలకు, మంత్రులకు జగన్మోహన్ రెడ్డి ఫుల్లుగా క్లాసుపీకినట్లు సమాచారం. తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో కొందరు ఎంఎల్ఏలు, ఇద్దరు మంత్రులు పాల్గొనలేదనే విషయాన్ని జగన్ డైరెక్టుగానే ప్రస్తావించారు. ఇంతకీ...
Read moreప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రబోధకుడు కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్...మన తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సుపరిచితుడు..అపరిచితుడు...
Read moreపార్ట్ టైం పొలిటిషియన్...రాజకీయ స్థిరత్వం, నిలకడలేని ప్రసంగాలిచ్చే నేత, పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేసే నాయకుడు...జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి వైసీపీ నేతలు చేస్తున్న ప్రధాన...
Read moreగత ఎన్నికల్లో వైసీపీకి అశేష అవశేషాంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టిన సంగతి తెలిసిందే. నవ్యాంధ్రప్రదేశ్ తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ మునుపెన్నడూ లేని విధంగా ఆ...
Read moreమెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ పై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి బ్రోకర్ అని, చిల్లర బేరగాడని వివాదాస్పద...
Read moreఏపీ సీఎం జగన్ కు సుప్రీం కోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. పీడీ (పర్సనల్ డిపాజిట్) ఖాతాలకు మళ్లించిన రూ.1100 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్...
Read moreదొరికినకాడికి అప్పులు చేయడం...పప్పు బెల్లాలు పంచినట్లు పంచేయడం...ఆఖరికి చేతిలో చిప్ప పట్టుకొని కొత్త అప్పుల కోసం సరికొత్త ఐడియాలు వేయడం...ఇది మూడేళ్ల జగన్ పాలనలో బేసిక్ ఫార్ములా....
Read moreఏపీలో 2024 ఎన్నికల వేడి ఆల్రెడీ రాజుకుందని చెప్పవచ్చు. అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీ, జనసేనలు కూడా తమ కార్యచరణను రూపొందించుకున్నాయి. అయితే, రాబోయే ఎన్నికలలో...
Read moreభీమవరంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో వైైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్, వైసీపీ నేతలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా...
Read moreఒకే అంశం మీద రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రముఖులు పరామర్శ కోసం పర్యటించటం ఇటీవల కాలంలో చోటు చేసుకోలేదనే చెప్పాలి. అందుకు భిన్నంగా ఈ ఆదివారం అలాంటి...
Read more