• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ ఎమ్మెల్యేలకు సున్నా మార్కులేసిన జగన్

NA bureau by NA bureau
July 18, 2022
in Andhra, Politics, Top Stories, Trending
1
0
SHARES
247
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గత ఎన్నికల్లో వైసీపీకి అశేష అవశేషాంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టిన సంగతి తెలిసిందే. నవ్యాంధ్రప్రదేశ్ తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ మునుపెన్నడూ లేని విధంగా ఆ పార్టీకి ప్రజలు 151 సీట్లతో భారీ గెలుపును అందించారు. ఇంకా చెప్పాలంటే, జగన్ ఒక్క చాన్స్ అన్న డైలాగ్ కు పడిపోయిన జనం….టోకుగా ఓట్లు గుద్దేశారు. మరీ ఓపెన్ గా చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో కొంతమంది పేర్లు కూడా ఆ నియోజకవర్గ ప్రజలకు తెలీదు.

అయితే, ఇదంతా మూడేళ్ల కిందటి ముచ్చట. ఎందుకంటే, ప్రస్తుతం వైసీపీ పాలన మూన్నాళ్ల ముచ్చటగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే, ఈ సారి ఎన్నికల్లో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడక కాదన్న విషయం జగన్ కు క్లీయర్ గా అర్థమైంది. దీంతో, ఈ సారి గెలుపు గుర్రాలతోపాటు పనిచేసేవారికే టికెట్లు ఇవ్వాలని జగన్ గట్టిగా ఫిక్సయ్యారు. ఈ క్రమంలోనే తన ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రోగ్రెస్ కార్డులను జగన్ తెప్పించుకున్నారు.

‘గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం’ కార్య‌క్ర‌మంపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై జగన్ సంచలన వ్యాఖ్య‌లు చేశారు. ప‌నిచేసిన వాళ్ల‌కే రాబోయే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తానని, త‌న మీద అలిగినా పర‌వా లేద‌ని జగన్ తెగేసి చెప్పారు. ప‌నిచేయ‌ని వాళ్ల‌కు టికెట్లు ఇచ్చే ప్ర‌సక్తే లేద‌ని, త‌న‌తో పాటు ఎమ్మెల్యేలూ ప‌నిచేస్తేనే 2024 ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశాలుంటాయని తేల్చేశారు.

‘గ‌డ‌ప‌ గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం’ కార్య‌క్ర‌మాన్ని కొంద‌రు ఎమ్మెల్యేలు సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేద‌ని జ‌గ‌న్‌ అసహనం వ్యక్తం చేశారు. కొందరు ఐదుగురు ఎమ్మెల్యేలు  ఈ కార్య‌క్ర‌మాన్ని 5 రోజుల్లో ముగించి మమా అనిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆళ్ల నాని, న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి ఒక్క రోజు, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి 2 రోజులు మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నార‌ని మండిపడ్డారు. ఐదుగురు మంత్రులు క‌నీసం 10 రోజులు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేద‌ని జ‌గ‌న్ తన పార్టీ ఎమ్మెల్యే ప్రొగ్రెస్‌ను ఆ స‌మీక్ష‌లో బ‌య‌ట‌పెట్టారు. జగన్ ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టుతో ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Tags: alla naniJaganjagan not happy with 3 ministersjagan's progress reportkovvur mla prasanna kumar reddyno tickets to ycp mlaswarning to ycp mlas
Previous Post

చిరంజీవికి తీవ్ర అవమానం !!

Next Post

పవన్ పై వైసీపీ విమర్శల్లో తప్పేలేదు

Related Posts

Movies

కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్

August 19, 2022
Trending

జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్

August 19, 2022
gorantla madhav
Top Stories

రాజీనామాపై చంద్రబాబుకు గోరంట్ల సవాల్

August 19, 2022
Trending

గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు

August 19, 2022
Movies

ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ

August 19, 2022
Top Stories

పలాసలో హైటెన్షన్..టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్

August 19, 2022
Load More
Next Post

పవన్ పై వైసీపీ విమర్శల్లో తప్పేలేదు

Comments 1

  1. Pingback: ఆ ఎమ్మెల్యేలకు సున్నా మార్కులేసిన జగన్ - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్
  • జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్
  • రాజీనామాపై చంద్రబాబుకు గోరంట్ల సవాల్
  • గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు
  • ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ
  • పలాసలో హైటెన్షన్..టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్
  • టీడీపీ పోరాటంతో అనంతబాబుకు షాక్
  • తమ ఎమ్మెల్యేపై మాజీ మంత్రి అనిల్ ఫైర్
  • కురుబలకు జగన్ ఇచ్చిన స్థానం ఇది…ట్రోలింగ్
  • కొడాలి నాని బూతులపై బండ్ల గణేష్ ఫైర్
  • బాలయ్యను టార్గెట్ చేసిన రోజా
  • జిమ్ పై సీఐడీ చీఫ్ సునీల్ షాకింగ్ కామెంట్స్
  • పవన్ కు కొడాలి నాని సవాల్
  • ఆ సినిమా దెబ్బకు ఇల్లు అమ్ముకున్న స్టార్ హీరో?
  • జనాభా పెరుగుదలకు రష్యా వింత నిర్ణయం

Most Read

పాలు విరిగినట్టు, విరిగిన నా దేశభక్తి!

టీడీపీ నుంచి కళా వెంక‌ట్రావు సస్పెండ్?

కవర్ చేస్కోలేక రష్మిక తిప్పలు..ట్రోలింగ్

వైఎస్ భారతి తిరుమలకు ఎందుకు వెళ్లరంటే…

అనసూయ అంత మాటనేసిందేంటి?

జగనన్న నుంచి తెలుగుకు స్వాతంత్ర్యం ఎప్పుడు?..ట్రోలింగ్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra