ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆయన పాలనకు సంబంధించిన అంశాలపైనా.. ఇటీవల చోటు చేసుకున్న ఉదంతాలపైనా ఫిర్యాదు చేయటానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు....
Read moreటీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేత పట్టాభి ఇంటిపై జరిగిన దాడుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే...
Read moreసీఎం జగన్ ను టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి దూషించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తనను, తన తల్లిని దూషించారని, అందుకే తన...
Read moreజనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక, ఫుల్లుగా పాలిటిక్స్కే తన కాల్ షీట్లను పరిమితం చేయనున్నారు. ఇప్పటి వరకు ఆయన తనకు కుదిరిన సమయంలో...
Read moreమళ్లీ మందు బాబుల తాకట్టు బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి 25 వేల కోట్లు తెచ్చేందుకు యత్నాలు 1,400 కోట్ల రుణం కట్టలేని సంస్థకు పాతిక వేల కోట్లు అప్పిచ్చేదెవరు?...
Read moreవైసీపీ కీలక నాయకులు.. ఢిల్లీ బాటపడుతున్నారా? ఈ రోజు సాయంత్రమే ఢిల్లీకి వెళ్తున్నారా? అంటే.. ఔననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో...
Read moreఏపీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలు సహా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఇప్పుడు.. ఢిల్లీవై పే చూస్తున్నారు. ఏం జరుగుతుంది? కేంద్రం ఎలా రియాక్ట్...
Read moreఅధికారంలో ఉన్న పార్టీ ప్రజల సంక్షేమం కోసం పని చేయాలని కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు మాత్రం తెలుగు దేశం పార్టీని ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా సాగుతోందని...
Read more1,2,3,4,5 ర్యాంకులు మావే... ఎంట్రన్స్ పరీక్ష ఫలితాల్లో మా విద్యార్థుల ప్రభంజనం... అంటూ ప్రైవేట్ విద్యాసంస్థలు ఊదరగొట్టడం చూస్తుంటాం. అందులో నిజం ఎంతుందో ఎవరూ ఆలోచించరు. వెంటనే...
Read moreఏపీలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు, కార్యాలయాలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు చోద్యం చూస్తుండడంపై టీడీపీ నేతలు...
Read more