వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన విజయసాయిరెడ్డి...జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారన్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసుల్లో ఏ1 జగన్ తర్వాత ఏ2గా...జగన్ తర్వాత వైసీపీలో...
Read moreఏపీలో కొత్త జిల్లాల విభజన వ్యవహారం పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. కొన్ని జిల్లాల విభజన వల్ల తమ ప్రాంతానికి ఉన్న గుర్తింపు, పేరు పోతున్నాయని...
Read moreఏపీలో పీఆర్సీ రచ్చపై ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగులు ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. కొత్త పీఆర్సీ అమలు చేస్తే సమ్మెకు వెళ్తామని ఇప్పటికే ప్రభుత్వానికి ఉద్యోగులు...
Read moreఏపీలో కొద్ది నెలలుగా ఏ రచ్చబండ దగ్గర చూసినా ఒకటే చర్చ....కొద్దో గొప్పో ఆర్థిక వ్యవస్థపై, అప్పులు, రాబడులపై అవగాహన ఉన్న వారి నోట ఒకటే మాట...అంతెందుకు...
Read moreఏపీలో పీఆర్సీ పంచాయతీ ముదిరి పాకాన పడుతోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఫిబ్రవరి 7 నుంచి సమ్మె చేసేందుకు ఉద్యోగులు సిద్ధమవుతుంటే...మరోవైపు ప్రభుత్వం మాత్రం కొత్త...
Read moreఏపీలో పీఆర్సీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. పీఆర్సీ పై ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ సలహాదారు...
Read moreఅవును నిజమే కదా, చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఎందుకు ఎన్టీఆర్ పేరు పెట్టలేదు. పోనీ జగన్ ఎన్నికల హామీ ఇచ్చాక అయినా పెట్టొచ్చు కదా అని చాలామంది వైసీపీ...
Read moreముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ విశాఖపట్నంను రాష్ట్ర రాజధానిగా ఫిక్సయిపోయినట్లు మరోసారి నిరూపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుత జిల్లాల పునర్నిర్మాణంలో, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా పునర్విభజన లో ఇది స్పష్టంగా కనిపించింది. తన వ్యూహంలో...
Read moreబీజేపీ ఎంత గొంచు చించుకున్నా, ఎంత వీర పోరాటం చేసినా వాళ్లు జగన్ బి టీం అనే ముద్ర పోగొట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారు చేసే పనులు అలా...
Read moreరాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హడావుడిగా ప్రకటించింది. రాష్ట్రంలో ప్రధానంగా తలనొప్పిగా మారి ఉద్యోగుల ఉద్యమాలు, కెసినో వ్యవహారంతో జనం దృష్టిని మరల్చడానికి...
Read more