• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

దావోస్ కు డుమ్మా కొట్టిన జగన్!

admin by admin
January 17, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
145
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జగన్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని, మద్య నిషేధం విధిస్తామన్న జగన్… మహిళలను మోసం చేశారని టీడీపీ నేతలు చాలాకాలంగా దుయ్యబడుతున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదని, రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా జగన్ తేలేదని మండిపడ్డారు. అంతేకాదు, జగన్ పాలనకు భయపడి పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు, భూకబ్జాలే కనిపిస్తున్నాయని ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ విమర్శలు గుప్పించారు. జగన్ సీఎం అయిన తర్వాత ఏపీకి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తొమ్మిది సార్లు దావోస్ ఆర్థిక సదస్సుకు వెళ్లారని, వెళ్లిన ప్రతిసారి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి తెచ్చారని అన్నారు.

దావోస్ సదస్సులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారని, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు తీసుకెళ్తున్నారని అన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత ఒకసారి మాత్రమే దావోస్ కు వెళ్ళారని, ఈసారి ఎందుకు వెళ్ళలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల పాలనలో ఏపీకి జగన్ పిచ్చి మందు, ఫిష్ మార్కెట్ మాత్రమే తీసుకురాగలిగారని, జగన్ అవినీతి దెబ్బకు ఏపీకి పారిశ్రామికవేత్తలు రావాలంటేనే భయపడుతున్నారని ఆరోపించారు. ఈ సారి సదస్సుకు ఏపీ తరఫున ఏ మంత్రి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి కోడిపందాలు, పేకాట ఆడుతూ బిజీగా ఉన్నారని విమర్శలు గుప్పించారు.

Tags: absentbonda umadavos tourJagan
Previous Post

తారక్ హాలీవుడ్ ఎంట్రీ పక్కానా?

Next Post

పవన్ పై పోటీకి అలీ సై…షాకింగ్ ప్రకటన

Related Posts

Top Stories

వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్

March 29, 2023
Trending

వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

March 29, 2023
Trending

టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్

March 29, 2023
Trending

చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు

March 29, 2023
Trending

టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?

March 29, 2023
Trending

ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?

March 29, 2023
Load More
Next Post

పవన్ పై పోటీకి అలీ సై...షాకింగ్ ప్రకటన

Latest News

  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!
  • టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్
  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్
  • వైసీపీ రెండుగా చీలిందంటోన్న లోకేష్
  • లక్ష్మీ పార్వతి కి సజ్జలకు లింకేంటో చెప్పిన రఘురామ!
  • జగన్ కు పులివెందుల టెన్షన్

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra