• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సంబరంలో జగన్ !

admin by admin
October 10, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
613
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు డివిజన్ బెంచ్. సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్… దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన వైసీపీ దీనిని ఏ విధంగా టీడీపీకి అంటగట్టాలి అనే ప్రయత్నాలు ప్రారంభించింది.

వాస్తవానికి కోర్టు ఇళ్ల పథకాన్ని ఆపలేదు. పేదలకు మంచి ఇళ్లు ఇవ్వమని చెప్పింది. మౌలిక సదుపాయాలతో కూడి ఇళ్లు ఇవ్వండి, మురికి వాడలను తయారు చేయొద్దు అని కోర్టు ఆదేశించింది. కరెంట్, త్రాగు నీరు,  డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుచేసి జీవనానికి తగినంత ప్లేస్ లో ఇల్లు కట్టించి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం పేదలకు కట్ట వలసింది ఇల్లు, మురికి వాడలు కాదు అని న్యాయస్థానం పేర్కొంది.

అయితే, ఈ కోర్టు తీర్పుతో వైసీపీ సర్కారు సంబరాలు చేసుకుంటోంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఖజానాల్లో డబ్బుల్లేవు. తాము ఆపితే ప్రజలకు కోపం వస్తుంది. కోర్టు ఆపితే అది టీడీపీ మీద తోసేయెచ్చు. ఒక్క ఇల్లు ఇవ్వకుండా ఇల్లు ఇచ్చిన లబ్ధిని పొందవచ్చని వైసీపీ సర్కారు సంబరపడుతోందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.

Tags: andhrapradeshJaganpoor houseYSRCP
Previous Post

రెడ్డి గారి ఆఫీసులో వందల కోట్ల బ్లాక్ మనీ సీజ్

Next Post

సంచలన ప్రకటన చేసిన రకుల్ ప్రీత్ సింగ్

Related Posts

ys jagan
Andhra

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

March 21, 2023
revanth
Politics

తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట

March 21, 2023
kcr speech
Telangana

కేసీఆర్ ధీమా వెనుక

March 21, 2023
Top Stories

వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు

March 20, 2023
Trending

ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్

March 20, 2023
Trending

అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు

March 20, 2023
Load More
Next Post
Rakul Preet Singh

సంచలన ప్రకటన చేసిన రకుల్ ప్రీత్ సింగ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్
  • ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ సభ్యుల ఘర్షణ
  • 3…  చూడ్డానికే మూడే కానీ YCP కి మూడినట్లే
  • చంద్ర‌బాబు వైరల్ కామెంట్స్‌

Most Read

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విప్సరర్స్’ సంగతేంటి?

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra