• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పెన్షన్ల రచ్చ..ప్రభుత్వానికి షర్మిల వార్నింగ్

admin by admin
April 2, 2024
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
48
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో పెన్షన్ల వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు తప్ప రాష్ట్రంలో వేరే ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు. పెన్షన్లు ఆలస్యం చేసేందుకే కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. మూడో తేదీ నుంచి వారం రోజుళ పాటు పెన్షన్లు ఇస్తామని ఏపీ సిఎస్ చెబుతున్నారని, పెన్షన్ అందుకునేందుకు వారం రోజులు లబ్ధిదారులు ఎందుకు వేచి ఉండాలని ప్రశ్నించారు.

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా పెన్షన్లు ఇవ్వాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. డీబీటీ ద్వారా పెన్షన్లు చెల్లించకుంటే ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. పెన్షన్ వ్యవహారంలో ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఆరోపించారు.

కాగా, ఈసీ నిర్ణయం నేపథ్యంలో మచిలీపట్నం ప్రాంతంలోని వాలంటీర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం మున్సిపల్ కమిషనరేట్ పరిధిలోని వందలాది మంది వాలంటీర్లు తమ రాజీనామాలను సమర్పించారు. తమ సేవలకు రాజకీయాలు ఆపాదిస్తుండటం, ఈసీకి ఫిర్యాదు చేయడం నేపథ్యంలో రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఇక, పత్తికొండ నియోజకవర్గంలో కూడా 16 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. భీమవరంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా వాలంటీర్లు భారీ సంఖ్యలో రాజీనామాలు చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.

Tags: cm jagandoor to door pensionpensionsvolunteerswarningys sharmila
Previous Post

‘వివేకం’ మూవీపై దస్తగిరి పిటిషన్ లో ఏముంది?

Next Post

జనసేన లోకి బుద్ధ ప్రసాద్..ఆ రెండు సీట్లు ఫైనల్

Related Posts

India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
Andhra

ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!

May 13, 2025
Andhra

టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?

May 13, 2025
Andhra

కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?

May 13, 2025
India

మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!

May 13, 2025
Load More
Next Post

జనసేన లోకి బుద్ధ ప్రసాద్..ఆ రెండు సీట్లు ఫైనల్

Latest News

  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
  • కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?
  • టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై
  • ఎమ్మెల్యే వ‌ర్సెస్ లేడీ ఎంపీ.. నంద్యాల టీడీపీలో ఏం జ‌రుగుతుంది?
  • నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌
  • APNRTS ఛైర్మన్ గా డా.రవి వేమూరు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra