• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నిబంధ‌న‌ల బంధ‌నాలు తెంచేసిన చంద్ర‌బాబు ..

NA bureau by NA bureau
May 31, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
chandrababu target

chandrababu target

0
SHARES
139
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

 టిడిపి ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టో వైసిపి నేతల మధ్య ప్రకంపన‌లు రేపుతోందని చెప్పాలి. దిమ్మ తిరుగుతోంది బాసు అని వైసీపీ నాయకులు ఒకరికొకరు చెప్పుకోవడం రోజు రోజంతా కనిపించింది. మహానాడు ముగిసిన రెండో రోజు నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాత్రివేళ ఈ మినీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఇక అప్పటినుంచి కూడా 24 గంటల పాటు ఏ ఇద్దరు వైసీపీ నేతలు ఫోన్లు చేసుకున్నా.. `అదిరిపోతోంది బాసు. మన మేనిఫెస్టో కొన్నా కూడా ఇది ఏదో అద్భుతంగా ఉన్నట్టు ప్రజల్లో చర్చ జరుగుతుంది బాసు“ అనే చర్చ జోరుగా సాగింది.

 దీన్ని బట్టి ఈ మినీ మేనిఫెస్టో వైసిపి నేతల్లో కలవరం రేపింది అనేటటువంటి చర్చకు దారితీసింది. నిజానికి ఇప్పటివరకు కూడా సంక్షేమ‌ పాలన‌ అందిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. సంక్షేమంలో తమ తిరుగులేదని వైసీపీ నేతలు, వైసీపీ ప్రభుత్వం బలంగా చెబుతూ వస్తోంది. అయితే ఈ దఫా చంద్రబాబు నాయుడు `అభివృద్ధి ప్లస్ సంక్షేమం` ఈ రెండిటికీ కూడా  ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా సంక్షేమ ఓటు బ్యాంకుపై క‌న్నేశారు. ఇప్పటివరకు ఏదైతే సంక్షేమాన్ని పట్టుకొని వైసిపి ఓటు బ్యాంకుగా మార్చుకుందో.. ఆ సంక్షేమాన్ని తన వైపు తిప్పుకునేందుకు సంక్షేమ పథకాలకు పెద్ద పేట వేశారు.

2019 ఎన్నికల సమయంలో సంక్షేమానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి మాత్రం వైసిపి అనుసరిస్తున్నటువంటి విధానాలను సూక్ష్మంగా గమనించి ప్రజల నాడిని  పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. జనాల్ని తన‌వైపు తిప్పుకోవడం, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, గ్రామీణ ఓటు బ్యాంకును టిడిపి నుంచి చేజారి పోకుండా గట్టిగా ప్రయత్నం చేశారని ఈ మేనిఫెస్టో స్ప‌ష్టం చేసింది. దీంతో వైసిపి నేతల్లో కలవరం ప్రారంభమైందనే చెప్పాలి.

ఎందుకంటే ఇంతకన్నా ఎంత మేనిఫెస్టో ఇచ్చినా కూడా ఇంతకు మించి ఇచ్చేటటువంటి అవకాశం వైసీపీకి కూడా కనిపించడం లేదు. పైగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా అమలు చేస్తున్నామని చెప్తున్న పథకాలకు సంబంధించి అనేక నిబంధనలు అనేక కొర్రీలు వేశారు. ఎంతోమంది లబ్ధిదారులను దూరం చేశారు. పింఛన్ పెంచామని చెప్పినప్పటికీ కూడా చాలామందికి గ్రామీణ స్థాయిలోనూ పట్టణ స్థాయిలోనూ నగరాల స్థాయిలో ఇంట్లో రెండు పింఛన్లు ఉన్నాయి అని చెప్పి ఒకటి తొలగించారు.  అదే విధంగా అమ్మ ఒడి వస్తుందని చెప్పి ఇతర పథకాలు తొలగించారు.

ఇంట్లో టాక్సు కడుతున్నారని కార్లు ఉన్నాయని కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఇలా అనేకమైనటువంటి నిబంధనలు పెట్టి సంక్షేమాన్ని దూరం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది.  కాబట్టి ప్ర‌జ‌ల వేద‌న‌ను టిడిపి బాగా అర్థం చేసుకొని ఎలాంటి నిబంధనలు లేకుండా  సంక్షేమాన్ని అందిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం నిజంగానే వైసిపి నేతల్లో కలవరాన్ని డెవలప్ చేసింది. దీనిని బట్టి ఇప్పుడు వైసీపీ నాయకులు తమలో తాము తర్జనభర్జన పడుతున్నారు. వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడం.. జగన్ 30 ఏళ్ల పాటు సీఎం గా ఉండాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు ప్రకటించినటువంటి టిడిపి మేనిఫెస్టో వైసీపీలో తీవ్ర కలకలం సృష్టిస్తోంద‌న‌డంలో సందేహం లేదు.

Tags: Chandrababutdp manifestoycpYSRCP
Previous Post

శ్రీకాంత్ అడ్డాల ఈజ్ బ్యాక్

Next Post

అన్న‌ వ‌స్తున్నారు..చెట్టు న‌రికేస్తున్నారు..ఏపీలో ఇదో చిత్రం గురూ!

Related Posts

Trending

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

September 28, 2023
nara lokesh yuvagalam gets huge response
Trending

లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే

September 28, 2023
Trending

సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు

September 28, 2023
Top Stories

భువనేశ్వరి బలంగానే!

September 28, 2023
Top Stories

ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు

September 28, 2023
Top Stories

తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ

September 28, 2023
Load More
Next Post
trees cutting for jagan tour

అన్న‌ వ‌స్తున్నారు..చెట్టు న‌రికేస్తున్నారు..ఏపీలో ఇదో చిత్రం గురూ!

Latest News

  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra