• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !

NA bureau by NA bureau
July 6, 2022
in Andhra, Politics, Top Stories, Trending
1
0
SHARES
441
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ద‌గ్గర నిధులున్నా కూడా ప‌నులు కావ‌డం లేద‌న్న అసంతృప్తి విప‌క్షంలో ఉంది. ఓ బాధ్య‌త గ‌ల ప్ర‌జా ప్ర‌తినిధిగా తాను చెప్పినా కూడా., నిధులు ఇచ్చినా కూడా స్పందించ‌ని అధికారులు ఉన్నార‌న్న అసంతృప్తి యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్  నాయుడు వ్యక్తం చేస్తున్నారు. గ‌తంలో అనేక విష‌యాల‌పై పోరాడి నిధులు తెప్పించిన దాఖ‌లాలు ఆయ‌న కెరియ‌ర్ లో ఉన్నాయి.

కానీ కొన్ని రాజ‌కీయ కార‌ణాల దృష్ట్యానే తాను చెప్పిన ప‌నులు ఆగిపోతున్నాయి అని ఎంపీ భావిస్తున్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పులు చేస్తుంటే ఎంత కాలం అని భరించాలి అని సంబంధిత అధికారుల‌ను నిల‌దీస్తున్నారాయ‌న. విద్యుత్ శాఖకు సంబంధించి ఆ శాఖ నిర్వాకంపై నిన్న‌టి వేళ టెక్క‌లి లో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ, ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే ఏం చేయాలో కూడా త‌న‌కు తెలుసున‌ని హెచ్చ‌రించి వ‌చ్చారు.

సౌమ్యంగా ఉంటే ప‌నులు కావు.. కాస్తైనా తిరుగుబాటు చేయాలి. చేయ‌క‌పోతే అధికారులు మాట వినేలా లేరు. వినిపించుకునే విధంగా కూడా లేరు. ఆఖ‌రికి నిధులున్నా కూడా ప‌నులు చేయ‌లేని దుఃస్థితి ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగులు ఉన్నారంటే ఏం అనుకోవాలి. ఇదే విష‌య‌మై నిన్న‌టి వేళ టెక్క‌లి డివిజ‌న్ కార్యాల‌యంలో ఎంపీ కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తాను నిధులు ఇచ్చినా మంద‌స మండ‌లంలో ప‌నులు ఎందుకు చేయ‌డం లేద‌ని నిల‌దీశారు.ఈ  సంద‌ర్భంగా ఇక్క‌డి ఈఈతో మాట్లాడారు. క‌లెక్ట‌ర్ చెప్పినా ప‌నులు చేయ‌రా అని మండిప‌డ్డారు. అంతేకాకుండా ఉద్దేశ‌పూర్వ‌క జాప్యంపై ఆయ‌న నిల‌దీశారు. అనంత‌రం మంద‌స ఏఈతో ఫోన్లో మాట్లాడి స‌మ‌స్య ప‌రిష్కారానికి వీలున్నంత వేగంగా కృషి చేయాల‌ని చెప్పారు.

Tags: electrical EEjagan's governmentmp rammohan naiduneglegency of officialsrammohan angryrammohan warns EE
Previous Post

టాలీవుడ్ లో విషాదం…ఆయన మృతి తీరని లోటు

Next Post

ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు

Related Posts

Movies

కవర్ చేస్కోలేక రష్మిక తిప్పలు..ట్రోలింగ్

August 16, 2022
Trending

సీబీఐకి చేరిన గోరంట్ల డర్టీ పిక్చర్

August 16, 2022
Trending

వెబ్ మీడియాపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

August 16, 2022
Trending

మంత్రి అంబటి గాలి తీసిన బండ్ల గణేష్

August 16, 2022
Trending

జయహో తెలంగాణ…సరికొత్త రికార్డ్

August 16, 2022
The Prime Minister Shri Atal Bihari Vajpayee is presented a copy of report of Task Force on Microirrigation by the Chief Minister of Andhra Pradesh Shri Chandrababu Naidu in New Delhi on February 04, 2004 (Wednesday).
Top Stories

వాజపేయి, హైటెక్ సిటీలపై చంద్రబాబు వైరల్ పోస్ట్

August 16, 2022
Load More
Next Post

ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు

Comments 1

  1. Pingback: జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ ! - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • కవర్ చేస్కోలేక రష్మిక తిప్పలు..ట్రోలింగ్
  • సీబీఐకి చేరిన గోరంట్ల డర్టీ పిక్చర్
  • వెబ్ మీడియాపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
  • మంత్రి అంబటి గాలి తీసిన బండ్ల గణేష్
  • జయహో తెలంగాణ…సరికొత్త రికార్డ్
  • వాజపేయి, హైటెక్ సిటీలపై చంద్రబాబు వైరల్ పోస్ట్
  • వైఎస్ భారతి తిరుమలకు ఎందుకు వెళ్లరంటే…
  • ‘ఎట్ హోం’లో నానికి చంద్రబాబు ఏం చెప్పారు?
  • రోజాకు పవన్ పంచ్ అదిరింది!
  • బాబు చెప్పిన 2 మాటలు
  • ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!!
  • వాషింగ్టన్ డీసీలో భార‌త భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వం!!
  • సిలికానాంధ్ర 21వ సంస్థాపన దినోత్సవ వేడుకలు అత్యద్భుతః !
  • బే ఏరియాలో ఘ‌నంగా జ‌రిగిన.. భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వం.. “స్వ‌దేశ్‌“
  • జాతీయ జెండానూ వదలని వైసీపీ రంగుల పిచ్చి

Most Read

పాలు విరిగినట్టు, విరిగిన నా దేశభక్తి!

కమ్మ సంఘాలకు ఏమైంది ?

టీడీపీ నుంచి కళా వెంక‌ట్రావు సస్పెండ్?

అరెరే విజయసాయి.. 4 ట్వీట్లతో జగన్ పరువు తీశారే?

నావి పెద్దవి… గలాటా గీతూ సంచలన కామెంట్స్

అనసూయ అంత మాటనేసిందేంటి?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra