covid: జగనన్న పాలనలో ఆస్పత్రి ఇలా ఉందేంటి మరి సాయిరెడ్డి
తమది ప్రజా ప్రభుత్వమని పదే పదే డబ్బా కొట్టుకునే ఘనత వహించిన జగనన్న పాలనలో రోగులు నరక యాతన పడుతున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ రాష్ట్ర వ్యాప్తంగా ...
తమది ప్రజా ప్రభుత్వమని పదే పదే డబ్బా కొట్టుకునే ఘనత వహించిన జగనన్న పాలనలో రోగులు నరక యాతన పడుతున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ రాష్ట్ర వ్యాప్తంగా ...
అవినీతి కేసుల్లో నిందితుడు భారత ప్రభుత్వ సంస్థలు 43 వేల కోట్లకు అతడి నుంచి ఆధారాలు సంపాదించాయి అలా ఆధారాలు దొరకడం వల్లే 16 నెలలు బెయిలు ...
ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో గెలుపు అవకాశాలు సన్నగిల్లాయని తెలిసి గిలాగిలా కొట్టుకున్న వైసీపీ అధినేత వెంటనే తాను తిరుపతికి వస్తున్నట్టు ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో తాడేపల్లిలో కూర్చుని ...
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) (వైసీపీ) నిజంగానే పెను ప్రమాదంలో పడిందా? అనే వార్తలు ...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక... నిధులు లేకున్నా.... ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలు ప్రారంభిస్తూ సాగిన వైనం అందరికీ ...
జస్టిస్ నూతలపాటి వెంకటరమణను సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ ఈ పదవిలో 2021 ఏప్రిల్ 24 వతేదీ నుండి ...
``రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చౌదరి.. ప్రతిపక్ష చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తూ.. ఆయన తీసుకునే నిర్ణయాలు వెగటు పుట్టిస్తున్నాయి``- ఇదీ గత ఏడాది.. ...
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఆ యన ఏ ఉద్దేశంతో ఆమాట అన్నారో తెలియదు ...
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా దూకుడును ప్రదర్శిస్తుంటారు. ఆయన పలుసందర్భాల్లో చెప్పిన కొత్త జిల్లాల ఏర్పాటు మాత్రం ...
ఒక ఇంట్లో అప్పులు ఎవరు చేసినా ఎలా చేసినా ... ఆ ఇంటిలో నివసించే వారే ఆ అప్పులు కట్టారు. అలాగే ఒక రాష్ట్రంలో అప్పులు ఏ ...