సుప్రీంకోర్టుకు వెళ్లాక ఏపీకి బుద్దొచ్చిందా?
అమరావతిలో ఏ స్కాము లేదని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఏపీ సర్కారుకు ఏం చేయాలో తోచక ఏదేదో చేస్తోంది. ఈ పిటిషను ఉపసంహరించుకుంటాం దయచేసి అనుమతించండి అంటూ ...
అమరావతిలో ఏ స్కాము లేదని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఏపీ సర్కారుకు ఏం చేయాలో తోచక ఏదేదో చేస్తోంది. ఈ పిటిషను ఉపసంహరించుకుంటాం దయచేసి అనుమతించండి అంటూ ...
మతమార్పిడిపై AP సీస్ కి నోటీసులు జారీ చేసిన జాతీయ SC కమిషన్. 15 రోజుల్లో స్పందించకపోతే ఆర్టికల్ - 338 ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ...
మక్కుముఖం తెలీనోడు.. పొరపాటుగానో.. ఆవేశంతోనే అమ్మ.. నాన్న ప్రస్తావన నోటి మాటలతో తీసుకొస్తే అప్పటివరకు సర్దిచెప్పేటోడు సైతం చెలరేగిపోతారు.తమ తల్లిదండ్రుల్ని ఉద్దేశించి ఒక్క మాట అన్నా అస్సలు ...
``సీఎం కొడుకు సీఎం అవ్వాలని రాజ్యాంగంలో రాశారా?`` ``వైసీపీకి అధికారం ఇస్తే.. లక్షల కోట్లు కాదు.. ప్రజల ఆస్తులను కూడా దోచుకుంటారు!`` ``అధికారంలోకి వస్తే.. వైసీపీ నేతలు ...
3 సంవత్సరాల క్రితం నీతిఆయోగ్ నివేదికలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నాణ్యమైన విద్య లో దేశంలో 3 స్థానం లో ఉన్నది నేడు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ...
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరక విధానాలపై ఉద్యమించేందుకు రెడీ! అంటూ.. తాజాగా ఆయన ప్రకటించారు. అంతేకాదు.. ప్రస్తుతం ...
సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ కౌంటర్పై ఎంపీ రఘురామ రీజాయిండర్ వేశారు. వాదనలకు జగన్ తరఫు న్యాయవాది సమయం ...
సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో... సీబీఐ విచారణ తిరిగి ప్రారంభమైంది. వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు ...
జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడిందా అంటే అవుననే అంటున్నారు అందరూ. క్షణాలో ఆయన టూర్ క్యాన్సిల్ అయిన విషయం వైరల్ అవుతోంది. Raghurama raju ...
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు బెయిలు ప్రక్రియ పూర్తయ్యింది. కొద్దిరోజుల క్రితమే బెయిల్ వచ్చినా టెక్నికల్ గా సోమవారం వరకు విడుదల కావడం కుదరల్లేదు. అయితే, సోమవారం ...