జగన్ కండిషన్స్ తట్టుకోలేకే వైసీపీ వీడా…
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో తాను వైసీపీ తరఫున ఓడిపోవడమే మంచిదైందని అన్నారు. లేకపోతే.. ప్రస్తుతం ...
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో తాను వైసీపీ తరఫున ఓడిపోవడమే మంచిదైందని అన్నారు. లేకపోతే.. ప్రస్తుతం ...
ఉమ్మడి అనంతపురంలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రి. దాదాపు 35 ఏళ్లకుపైగానే ఈ నియోజకవర్గం జేసీ(జున్నూరు చంటి) బ్రదర్స్ చేతిలో ఉంది. గత ఎన్నికల్లో మాత్రం ఈ బ్రదర్స్ ...
2019 ఎన్నికలకు ముందు సీనియర్ పొలిటిషన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనతోపాటు వెంకటేశ్వరరావు తనయుడు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, దగ్గుబాటి ...
తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, రైతుల పక్షపాతినని చెప్పుకొనే వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. తమకు అనుకూలంగా లేరని.. టీడీపీకి ...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజకీయ వ్యూహకర్త పీకే సమావేశం ఏపీ రాజకీయాలలో కీలక పరిణామంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబును కలిసిన తర్వాత ...
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు 3 గంటల పాటు తాడేపల్లిలోని చంద్రబాబు నివాసంలో ...
వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ - జనసేన పొత్తు సాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. విజయనగరంలోని నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో భారీ ...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా విజయనగరంలోని పోలిపల్లిలో యువగళం-నవశకం బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ...
``ప్రజల్లో ఉండండి. ప్రజల మాట వినండి. పార్టీ ప్రకటిస్తున్న సంక్షేమాన్ని, భవిష్యత్తు కార్యాచరణను ఆలంబనగా చేసుకుని గెలుపు గుర్రాలుగా మారండి. మీకే టికెట్ ఇస్తా``-2022, మార్చి 13న ...
టీడీపీ అధినేత చంద్రబాబు సహా.. ఆ పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వరకు.. కొందరు వైసీపీ నాయకులపై కసి ఉందనడంలో ఎలాంటి సందేహం ...