రమణ దీక్షితులు. తిరుమల శ్రీవారికి రెండేళ్ల కిందటి వరకు ఆయన ప్రధాన అర్చకులు. అయితే.. ఆయన కేవలం పూజలు, కైంకర్యాల వరకే పరిమితమైతే ఇందులో ప్రత్యేకత ఏముంటుంది? ...
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీలను సంప్రదించకుండానే ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని ...
తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మ కంగా ముందుకు సాగుతున్నారు. యువతను సమీకరించేలా.. లోకేష్ అడుగులు ...
ఇప్పటివరకు రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన భూములను, ఆస్తులను వైసీపీ నేతలు ఆక్రమించారనే వాదన సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆయా కేసులపై హైకోర్టులో విచారణ సాగుతోంది. ఇక, ...
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఆ యన ఏ ఉద్దేశంతో ఆమాట అన్నారో తెలియదు ...
అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంపై పెను దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ రెడ్డి కక్ష పూరిత ధోరణితో సీఐడీ విచారణను ...
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ముందు నుంచి తన నిరసన గళాన్ని గట్టిగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ టీడీపీ నేతలు ...
https://twitter.com/GORANTLA_BC/status/1373476212450893825 అధికారపార్టీ నేతలకు ఈ విషయమే అర్ధం కావటంలేదు. ఇసుక రీచులు, అమ్మకం లాంటి అనేక అంశాలను సరైన మార్గంలో పెట్టడంలో ప్రభుత్వం ఫెయిలైనట్లే అనుకోవాలి. గృహనిర్మాణాలకు ...