సంచలనం : లాకప్ లో అమరావతి రైతులు
అమరావతికి తమ పంటభూములు ఇచ్చిన రైతులకు నిరసన తెలిపే హక్కు లేదా? ముఖ్యమంత్రిగా 29 వేల కుటంబాల బాధను వినాల్సిన బాధ్యత లేదా.? 600 రోజుల వారు ...
అమరావతికి తమ పంటభూములు ఇచ్చిన రైతులకు నిరసన తెలిపే హక్కు లేదా? ముఖ్యమంత్రిగా 29 వేల కుటంబాల బాధను వినాల్సిన బాధ్యత లేదా.? 600 రోజుల వారు ...
30 ఏళ్ల అధికార ప్రస్థానాన్ని రచించుకుని.. ముందుకు దూసుకుపోయే లక్ష్యంతో అడుగులు వేస్తున్న వైసీపీకి అంతర్గత కుమ్ములా టలు.. పెను వివాదంగా మారుతున్నాయి. కలివిడితో సాధించాల్సిన ప్రజామోదాన్ని.. ...
అదనపు ఏజీగా జస్టిస్ చలమేశ్వర్ కుమారుడు గొప్ప పేరులేకున్నా నియామకం 4 నెలల్లోనే ‘ఆర్థిక ప్రయోజనాలు’ పెంపు రోజుకు రూ.68 వేలు దక్కేలా ఉత్తర్వులు సీబీఐ కేసుల్లోని ...
డాక్టర్ సుధాకర్తో మొదలు 2 నెలలుగా జైల్లోనే జడ్జి రామకృష్ణ ధూళిపాళ్లపై కక్ష, బెయిల్ రావడం జీర్ణించుకోలేని పాలకులు సంగం డెయిరీ భేటీ జరిపినందుకు కరోనా నిబంధనల ఉల్లంఘన ...
ఏపీలో సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో జగన్ రాజారెడ్డి రాజ్యాంగం అమలు ...
రంకు, బొంకు దాగదు.... ఇది ఒక తెలుగు సామెత. ఇపుడు ఎందుకు గుర్తుకువచ్చింది అంటే... వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పి జనాల్ని మేనేజ్ చేయొచ్చు అనుకుంటారు. వారికి ...
జగన్ అధికారంలోకి రాక ముందు జగన్ అది, జగన్ ఇది, చాలా స్ట్రాంగ్ అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ జగన్ ఒక సుధాకర్, ఒక రంగనాయకమ్మకు ...
సెటైర్లు వేయడంలో తెలుగుదేశం మొత్తం మీద బుచ్చయ్య చౌదరి తీరే వేరు ఏమైనా గోదారోళ్లు అంటే మామూలుగా ఉండదు మరి మిగతా వాళ్ల విమర్శలు, తిట్లను కూడా ...
పార్లమెంటు వేదికగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఏకంగా రాజ్యసభ చైర్మన్ పోడియంను చుట్టుముట్టి.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో హల్చల్ చేస్తున్నారు. ...
ఒక్కసారిగా రాష్ట్ర, జిల్లా స్ధాయిలోని కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించటం నిజంగా అభినందించాల్సిందే. శనివారం మధ్యాహ్నం 137 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఛైర్మన్ల నియామకంలో ...