ఏపీకి షర్మిల ఎందుకొచ్చారో చెప్పేసిన రేవంత్రెడ్డి
ఏపీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టడంపై అనేక ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా `విశాఖ స్టీల్ ప్లాంట్` ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన ...
ఏపీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టడంపై అనేక ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా `విశాఖ స్టీల్ ప్లాంట్` ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన ...
జగన్ , వైసీపీ నేతలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. సొంత అన్న జగన్ వల్లే ...
విశాఖపట్నం జిల్లాలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. ఎన్నికలకు సమయం ఇంకా ఉన్న నేపథ్యంలోనే ఇరు పక్షాల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఇటీవల ...
ఏపీకి విశాఖ రైల్వే జోన్ రాకపోవడంలో సీఎం జగన్ పాత్ర ఉందని టీడీపీ నేతలు చాలాకాలంగా విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ...
విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ భూములను లేఔట్ గా మార్చి అమ్మడంపై దేశపు అత్యున్నత న్యాయస్థానం స్టే ...
ఇటీవల వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేనకు జైకొట్టిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను రెచ్చగొట్టారు.. మానసికంగా వేధించారు.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా కాసుకోండి.. ...
``ఇలా అయితే.. ప్రభుత్వ కార్యాలయాలను తీసుకుని మీరు విశాఖకు వెళ్లలేరు`` అని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించాలని ...
సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన వెంటనే అమరావతి రాజధానిపై కక్ష సాధింపు చర్యలకు దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీని, ఓ సామాజిక వర్గాన్ని ...
ఇంకేముంది.. త్వరలోనే విశాఖకు ముఖ్యమంత్రి జగన్ వెళ్లిపోతున్నారు. అక్కడి నుంచే పాలన ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వకార్యాలయా లన్నీ కూడా అక్కడికి వెళ్లిపోతున్నాయి.. అని వైసీపీ నాయకులు... సీఎం సహా ...
విశాఖలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కడుతున్న వెంచర్ కి వాస్తు దోషం ఉందని టైకూన్ జంక్షన్ ను మూసివేశారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో, ...