జగన్ విషయంలో మాజీ జేడీ రాజీ పడుతున్నారా?
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తీరు ఇటీవల రాజకీయవర్గాలలో చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను విచారించి జగన్ను అరెస్ట్ చేసిన అధికారిగానే ...
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తీరు ఇటీవల రాజకీయవర్గాలలో చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను విచారించి జగన్ను అరెస్ట్ చేసిన అధికారిగానే ...
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు అంటే చాలు రాష్ట్ర ప్రజలు బెంబెలెత్తుతున్నారు. ఆయన పర్యటనలకు, బహిరంగ సభలకు అడ్డొస్తే.. ఏవైనా సరే అడ్డులేకుండా అధికారులు తొలగిస్తున్నారు. ఈరోజు విశాఖలో ...
https://twitter.com/JaiTDP/status/1653647451084165120 జగన్ మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. జగన్ పర్యటనలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అదానీ డేటా సెంటర్.. ...
సీఎం జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల అనంతపురంలో జగన్ కాన్వాయ్ ను కొందరు ప్రజలు ...
మీకు గుర్తుందో లేదో 2020 ఏప్రిల్ 18న అన్ని ఆలయాల్లో స్వరూపానంద స్వామి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని జగన్ సర్కారు జీవో ఇచ్చింది. జగన్ కి ...
హఠాత్తుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటుపై మంత్రి కేటీఆర్ కు ప్రేమ పెరిగిపోయింది. స్టీల్ ప్లాంటును ఎట్టి పరిస్థితుల్లోను అమ్మొద్దని, ప్లాంట్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ...
సంక్రాంతి సందర్భంగా తెలువారికి మోడీ సర్కారు ఇచ్చిన బహుమతిగా విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ట్రైన్ ను అందుబాటులోకి తేవటం తెలిసిందే. తాజాగా మరో ...
ఉక్కునగరంగా పేరున్న విశాఖపట్నంలో పెను విషాదం చోటు చేసుకుంది. బుధవారం అర్థరాత్రి వేళలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది.ఈ ఉదంతంలో ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు ఒకే ...
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2023 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలన్నీ హాజరై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని జగన్ ...
‘‘తోడేళ్లు గుంపుగా వస్తాయి. సింహం సింగిల్గా వస్తుంది’’ అంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. ఆ ...