విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఊపిరి..!
నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఊపిరి పోసింది. రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం కేంద్రం ప్రకటించింది. ...
నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఊపిరి పోసింది. రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం కేంద్రం ప్రకటించింది. ...
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో, దేశంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేశంలో సీనియర్ మోస్ట్ పొలిటిషియన్, విజనరీ లీడర్ చంద్రబాబు నాలుగో ...
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన గాడిన పడిన సంగతి తెలిసిందే. ఓ పక్క సీఎం చంద్రబాబు అమరావతి ...
నారా లోకేష్. దార్శనికతకు, దూర దృష్టికి మారుపేరైన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు వారసు డు. అయితే.. ఆయన కేవలం ఆస్తులకో.. వ్యాపారాలకో.. రాజకీయాలకో.. పార్టీకో ...
2020లో విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రమాదం మొత్తం 12 మంది ప్రాణాలను బలి తీసుకుంది. నాడు ...
ఏపీలో తమ ప్రభుత్వం టెక్నాలజీ కి ఇంపార్టెన్స్ ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, తదితర అధునాతన టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ...
విశాఖకు మణిమకుటంగా ఉన్న రుషికొండ కు వైసీపీ నేతలు గుండు కొట్టిన సంగతి తెలిసిందే. ఐదేళ్లుగా ఇక్కడ ప్రభుత్వ భవనాల నిర్మాణాలు అంటూ వైసీపీ నేతలను మినహా ...
ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జగన్ పై పవన్ ...
ఏపీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టడంపై అనేక ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా `విశాఖ స్టీల్ ప్లాంట్` ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన ...
జగన్ , వైసీపీ నేతలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. సొంత అన్న జగన్ వల్లే ...