సీఎం ఆఫీస్ తో సహా విశాఖకు… జీవో జారీ
కాదు.. లేదు.. అంటూనే ఏపీ ప్రభుత్వం కాగల కార్యం వడివడిగా చేసేస్తోంది. విశాఖను పాలనా రాజధానిని చేస్తానని చెప్పిన సీఎం జగన్కు.. ఆ పార్టీ నాయకులకు .. ...
కాదు.. లేదు.. అంటూనే ఏపీ ప్రభుత్వం కాగల కార్యం వడివడిగా చేసేస్తోంది. విశాఖను పాలనా రాజధానిని చేస్తానని చెప్పిన సీఎం జగన్కు.. ఆ పార్టీ నాయకులకు .. ...
అందరూ ఊహించినట్లే జరుగుతోంది. విశాఖ సదస్సు ద్వారా లక్షల కోట్లు వచ్చేస్తున్నాయని సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన బూటకమని తేలిపోయింది. దేశ, విదేశాలకు చెందిన దిగ్గజ పారిశ్రామిక ...
దసరాకు విశాఖపట్నానికి మారుతున్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేయటం తెలిసిందే. మరి.. విశాఖలో ఆయన ఎక్కడ నివాసం ఉండనున్నారు. ఆ ఇంటి ...
ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు.. విశాఖపట్నంలో బస చేసేలా భవనాలు వెతకాలంటూ వైసీపీ ప్రభుత్వం బుధవారం రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత ఇచ్చిన జీవో ...
``ఈ సంవత్సరం దసరా నుంచి మీ బిడ్డ తన కాపురాన్ని విశాఖకు తరలిస్తున్నాడు`` అని కొన్ని నెలల కిందట ప్రకటించిన ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ...
సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రాలో పెట్టబుడులు పెట్టాలంటేనే బహుళజాతి సంస్థలు భయపడుతున్నారని టీడీపీ సహా ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఆల్రెడీ ...
కొన్ని నిర్ణయాలను ప్రభుత్వం ఎందుకు తీసుకుంటోందో ఎవరకీ అర్థం కావడం లేదు. ఇలాంటి నిర్ణయాల్లో కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు కూడా ఒకటి. కృష్ణా బోర్డును విశాఖపట్నంలో ...
విశాఖలోని దసపల్లా భూములకు సంబంధించిన వ్యవహారంలో అధికార వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి.. విజయసాయి రెడ్డిల మధ్య నడుస్తున్న అంతర్యుద్ధంపై పెద్ద ఎత్తున ...
టిడిపి అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఆరోపణల పేరుతో ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అదే కేసులో టిడిపి ఎమ్మెల్యే, మాజీ ...
విశాఖపట్నంపై అధికార వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖనే ఉంటుందని వైసీపీ ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కూడా మకాన్ని ...