ధూళిపాళ్లకు బెయిల్ వచ్చింది
వంద మంది పోలీసులను వెంటేసుకుని టెర్రరిస్టును బంధించిన స్థాయిలో ధూళిపాళ్ల నరేంద్రను జగన్ గవర్నమెంట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాాాగా ఆయనకు బెయిలు లభించింది. ఆయనతో పాటు సంగం డెయిరీ ...
వంద మంది పోలీసులను వెంటేసుకుని టెర్రరిస్టును బంధించిన స్థాయిలో ధూళిపాళ్ల నరేంద్రను జగన్ గవర్నమెంట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాాాగా ఆయనకు బెయిలు లభించింది. ఆయనతో పాటు సంగం డెయిరీ ...
అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలి. మంచి అంతా మన ఖాతాలో వెయ్యి చెడు అంతా ఎదుటోడి ఖాతాలో వెయ్యి అంటూ సిగ్గు విడిచి ముందుకు సాగుతున్న వైసీపీ ...
ఏపీలో ఇంతే గురూ! సోషల్ మీడియాలో ఇప్పుడు జోరందుకున్న కామెంట్ ఇది! గత చంద్రబాబు ప్రభు త్వం చమటోడ్చి తెచ్చిన ప్రాజెక్టులకు ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ...
వణుకు పుట్టించిన కరోనా తీవ్రత తగ్గిపోయిందని.. ముందస్తు జాగ్రత్తలు లైట్ తీసుకోవచ్చన్నట్లుగా వ్యవహరిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజల పుణ్యమా అని తాజాగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ...
అనుకోనిది ఘటన చోటు చేసుకుంది. అమాయక ప్రజలు మరణించారు. శోక సంద్రంలో బాధితుల కుటుంబాలు ఉన్నాయి. అలాంటివేళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేస్తారు? అన్న ప్రశ్న అడిగితే.. ...