రాయలసీమకు ఎవరు అన్యాయం చేశారు సార్ ?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ఏ పీలోని అన్ని జిల్లాలకు, అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రే కదా. కానీ ఏపీ సీఎం జగన్ అమరావతి ప్రాంతాన్ని టార్గెట్ చేశాడు. ఆ ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ఏ పీలోని అన్ని జిల్లాలకు, అన్ని ప్రాంతాలకు ముఖ్యమంత్రే కదా. కానీ ఏపీ సీఎం జగన్ అమరావతి ప్రాంతాన్ని టార్గెట్ చేశాడు. ఆ ...
అబద్ధాలను కాన్ఫిడెంట్ గా చెప్పడం వైసీపీ అధినేతకు, నేతలకు తెలిసిన ఆర్ట్. ఏపీలో రాజకీయ వైరం రోజురోజుకు ముదురుతోంది. వైసీపీ కుయుక్తులను కనిపెట్టడంలో, అడ్డుకోవడంలో టీడీపీ శక్తి ...
జగన్ బాణాలే ఇపుడు ఆయనకు బూమ్ రాంగ్ అయ్యాయి. బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు ప్రభుత్వం పెంచని ఛార్జీలను కూడా పెంచాడు, పెంచుతాడు అని అబద్ధాలు చెప్పిన ...
ప్రభుత్వానికి నీటి పన్ను కట్టండి అంటూ రైతులకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం. కట్టక పోతే రైతు భరోసా రాదు,పంట నష్ట పరిహారం రాదు అంటున్న సచివాలయం సిబ్బంది. ...
రఘురామ రాజు పెద్ద బాంబే పేల్చారు. ఉద్యోగుల ఉద్యమానికి డైవర్షన్ కోసం ప్రకటంచిన 26 జిల్లాల ప్రకటనలో తిరుపతి జిల్లాకు శ్రీ బాలాజీ జిల్లా అని పేరు ...
https://twitter.com/anigalla/status/1481726727336660992 దేశంలో చాలా ఎయిర్ పోర్టులు ఉంటాయి. కానీ.. అందుకు కాస్త భిన్నమైనది తిరుపతి ఎయిర్ పోర్టు. తిరుపతి పట్టణానికి కాస్తంత దూరంలో ఉండే రేణిగుంటలో ఈ ...
https://twitter.com/Surendra_TNIE/status/1470671513325957130 మహా అద్భుతం... నేల తల్లి బిడ్డల సభ గ్రాండ్ సక్సెస్. బలవంతంగా తెచ్చిన కాలేజీ పిల్లలూ, స్కూల్ పిల్లలు లేరు.. మందు బాటిళ్లు లేవు... బిర్యానీ ...
లైవ్ లో తమ వెనుక జగన్ ఉన్నాడని చెప్పిన రాయలసీమ మేథావుల ఫోరం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి గుర్తున్నాడా? ఓ టీవీలో షోలో పొరపాటున టెంప్ట్ అయ్యి ...
వరద బాధితులను వెళ్లి కలవని సీఎం రాష్ట్రమంతటా కోడై కూస్తే తప్పదంటావా అంటూ జగనన్న హెలికాప్టర్లో బయలుదేరాడు. అయితే, జనం ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకుని తీవ్ర వేదనలో ...
తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. విశాఖపట్నంలో గుండెపోటుతో ఆయన మరణించారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. వేకువజామున గుండెపోటు రావడంతో ...