బీసీలపై చంద్రబాబు సంచలన ప్రకటన
2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బీసీల సంక్షేమంపై తొలి సంతకం చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ...
2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బీసీల సంక్షేమంపై తొలి సంతకం చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ...
టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు తగ్గడం లేదు. ఎక్కడికక్కడ ఎవరికివారే హీరోలుగా చలామణి అవుతు న్నారు. ముఖ్యంగా బలమైన తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. ...
రాజకీయాల్లో తన వైఫల్యం గురించి ఈ మధ్య చాలా ఓపెన్గా మాట్లాడేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తాను రాజకీయాలకు సరిపడనని.. అందులో ఇమడలేక బయటికి వచ్చేశానని అంగీకరిస్తూ తన ...
రాజకీయాల్లో సెంటిమెంట్లకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది ఒకే సెంటిమెంట్ పదేపదే రిపీట్ అవుతుంటే సహజంగానే దాని గురించి అందరిలోనూ ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు ఓ బ్యాడ్ సెంటిమెంట్ ...
రాజకీయాల్లో ఉన్న నాయకుడు ఎవరైనా.. తమకు న్యాయం జరగాలనే కోరుకుంటారు. ఆ న్యాయం వారి ఆశించే పదవులతోనే! అది వైసీపీ అయినా..టీడీపీ అయినా, జనసేన అయినా ఏ ...
పవన్ జనసేన... తెలుగుదేశం పార్టీ సంయుక్త కార్యక్రమాలు అపుడే మొదలైపోయాయి. గుంటూరు జిల్లాలో తాజాగా జరిగిన చంద్రబాబు పర్యటనలో జనసేన జెండాలు రెపరెపలాడాయి. పలువురు జనసేన కార్యకర్తలు ...
అబద్ధాలను కాన్ఫిడెంట్ గా చెప్పడం వైసీపీ అధినేతకు, నేతలకు తెలిసిన ఆర్ట్. ఏపీలో రాజకీయ వైరం రోజురోజుకు ముదురుతోంది. వైసీపీ కుయుక్తులను కనిపెట్టడంలో, అడ్డుకోవడంలో టీడీపీ శక్తి ...
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు మరోసారి హీటెక్కింది. భయం గుప్పిట్లోకి జారుకుంది. ఎందుకంటే.. ఇటీవల చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించడంతో.. అక్కడ ...
రాజకీయాల్లో ఒకరి వీక్ నెస్ను మరొకరు బయట పెడతారు. లేదాప్రత్యర్థులు బయట పెట్టి యాగీ చేస్తారు. రాజకీయాల్లో ఇది సహజం. అయితే.. ఇప్పుడు తన వీక్నెస్ను వైసీపీనే ...
అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన ఒంగోలు వైసీపీ నాయకుడు.. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును ఆవిష్కరించారు. తనపైనా తన కుటుంబంపైనా వస్తున్న వార్తలను.. ...