యువగళం ఊపు ఏ మాత్రం తగ్గడం లేదు
యువగళం పేరిట నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర కేవలం పాదయాత్ర మాత్రమే కాదు. యువకులతో ప్రత్యేక సమావేశాలతో జనంలోకి దూసుకెళ్తున్నాడు లోకేష్. యువత లోకేష్ ప్రసంగాలకు నినాదాలకు ...
యువగళం పేరిట నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర కేవలం పాదయాత్ర మాత్రమే కాదు. యువకులతో ప్రత్యేక సమావేశాలతో జనంలోకి దూసుకెళ్తున్నాడు లోకేష్. యువత లోకేష్ ప్రసంగాలకు నినాదాలకు ...
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూల వర్గాలుగా కొన్ని, అనుకూల ప్రాంతాలుగా కొన్ని ఉన్నాయి. అవి ఆది నుంచి కూడా జగన్కు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. వీటిలో ...
ఏపీలో సీఐడీ అధికారులు అత్యుత్సాహానికి పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా టీడీపీ దివంగత సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు.. అల్లుడు.. రాజమండ్రి సిటీ టీడీపీ ...
ఏటా మే 28న అన్నగారు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న మహానాడుకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. వచ్చేనెల మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తామని ...
2024 ఎన్నికల నేపథ్యంలో ఏపీలో టీడీపీ-జనసేనల మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం చంద్రబాబుతో పవన్ ...
https://twitter.com/Iloveindia_007/status/1651941491227643905 టీడీపీ అధినేత చంద్రబాబుపై గతంలో ఓ అపవాదు ఉండేది. ఆయన రైతులు, వ్యవసాయానికి వ్యతిరేకి అనేదే ఆ అపవాదు. టెక్నాలజీ, సర్వీస్ సెక్టార్లను ప్రోత్సహించి ఉద్యోగాలు ...
'ఉండవల్లి అరుణ్ కుమార్' మేధావి ముసుగులో ఏపీకి ద్రోహం చేస్తున్న 'వైసీపీ ముసుగు నేత'. ఆయన 100 శాతం ఎవరి వైపు ఎందుకు మాట్లాడతారో అందరికీ అర్థమైపోయింది. ...
మే 28వ తేదీన తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని ప్రకటించి.. జగద్వితం చేసిన అన్నగారు ఎన్టీఆర్ జన్మించి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. అప్పటి వరకు ఉన్నచరిత్రను మార్చి ...
``ఎవ్వనిచే జనియించు..జగమెవ్వరి లోపల ఉండు లీనమై.. ఎవ్వని యెండుదిండు..`` అని భాగవతంలో పోతనమాత్యులు చెప్పినట్టు.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని వినువీధుల ప్రసరింపజేసిన ఏకైక మనీషి.. తెలుగులోగిలి అన్న ...
దివంగత ప్రజా నేత ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఈరోజు విజయవాడలో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ...