ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి
టీడీపీ అధికార ప్రతినిధిగా పట్టాభి కొంతకాలంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ వైసీపీ వైఫల్యాలను, సీఎం జగన్ పాలనలోని లోపాలను ఎత్తిచూపడంలోనూ పట్టాభి ముందు ...
టీడీపీ అధికార ప్రతినిధిగా పట్టాభి కొంతకాలంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ వైసీపీ వైఫల్యాలను, సీఎం జగన్ పాలనలోని లోపాలను ఎత్తిచూపడంలోనూ పట్టాభి ముందు ...
2024 సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండడంతో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, తదితర అంశాలపై కసరత్తు ప్రారంభించాయి. అయితే, రాబోయే ...
వారంతా వైసీపీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. కర్నూలు కార్పరేషన్ అధికారాన్ని పొందారు. అయితే.. నిధుల కేటాయింపు, అభివృద్ది విషయంలో వివక్ష చోటు చేసుకుంటోందన్న ...
ఆంధ్రప్రదేశ్ లో 2024 శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండడంతో అన్ని ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి.. ఇప్పటికి 9 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2014 జూన్ 2న కేంద్ర ప్రభు త్వం ఉమ్మడి ఏపీని విడదీస్తూ.. తీసుకున్న నిర్ణయం అప్పట్లో సంచలనంగా ...
చేతులు అడ్డం పెట్టి.. సూర్యుడిని ఆపడం సాధ్యమా? ప్రపంచంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వారికి కూడా ఇది సాధ్యం కాలేదు. ఇదే పరిస్థితి ఏపీలోనూ ఉందని అంటున్నారు ...
దేవుడి స్క్రిప్టు అన్నంతనే.. ఉలిక్కిపడేవారు తెలుగుదేశం పార్టీ నేతలు. నాలుగేళ్ల క్రితం మే నెలలో వెలువడిన అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో.. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యే సీట్లు ...
ఏపీ సీఎం జగన్.. మరోసారి గుంటూరులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు యంత్ర పరికరాలు ఇచ్చే వైఎస్సార్ యంత్రసేవ పథకాన్ని ప్రారంభించనున్నారు. అయితే.. ఈ సందర్భంగా ...
పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీలో లుకలుకలు ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు నియమించడంపై కోడెల వర్గం ...
టిడిపి ప్రకటించినటువంటి మేనిఫెస్టో పై ఊరువాడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో పేర్కొన్న అనేక అంశాలపై గ్రామీణ స్థాయిలో చర్చ జోరుగా ఉంది. చంద్రబాబు ...