‘ఎన్ రైజ్ ఏపీ క్యాంపెయిన్’ప్రచార వాహనాలను ప్రారంభించిన ‘డాక్టర్ వేమూరి రవి’
రాష్ట్రంలోని యువ ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం సరికొత్త విధానంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. శుక్రవారం మంగళగిరి తెలుగుదేశం జాతీయ కార్యాలయం నుంచి ...