ఏపీ లో మళ్లీ ఎన్నికలు.. విడుదలైన షెడ్యూల్!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఊహించని ఫలితాలతో రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. పొత్తుతో పోటీ చేసిన టీడీపీ-జనసేన-బీజేపీ చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించాయి. ...
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఊహించని ఫలితాలతో రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. పొత్తుతో పోటీ చేసిన టీడీపీ-జనసేన-బీజేపీ చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించాయి. ...
సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది దశ గురువారం సాయంత్రంతో ముగియనుంది. ఏడు దశల్లో జరుగు తున్న ఈ ఎన్నికలకు సంబంధించిన తుది విడత పోలింగ్ జూన్ 1న(శనివారం) ...
సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగుతున్నారు అన్నాచెల్లెళ్లు. దేశంలోనే అత్యధిక లోక్ సభ స్థానాలున్న యూపీలో బీజేపీ సీట్లకు గండి కొట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి రాజకీయ ...
అదేంటి? అనుకుంటున్నారా? నిజమే. వైసీపీ కీలక నాయకురాలు.. ఫైర్బ్రాండ్, జబర్దస్త్ రోజా కు సొంత నియోజకవర్గంలో పరాభవం ఎదురైంది. కనీసం ఆమెను చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పవన్ పోటీచేస్తున్నారు కాపు సామాజిక వర్గం ...
విడి రోజుల్లో ఎవరెంత అరిచి గీపెట్టినా పట్టించుకోని మోడీ సర్కారు.. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఇట్టే అప్రమత్తం అవుతుంది. పెరిగిపోయే పెట్రోల్.. డీజిల్ ధరలకు నామమాత్రంగా తగ్గింపు ...
మహాసేన రాజేష్ కు పి.గన్నవరం నియోజకవర్గ టికెట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వైసీపీపై రాజేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న ...
``నా రాజకీయ జీవితంలో ఇంతగా ఎప్పుడూ.. ఒక ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం`` అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాజాగా ఉండవల్లిలోని ...
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన విజయం తధ్యమని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ...
ఏపీ రాజధాని రైతులపై సీఎం జగన్ ఒక్కసారిగా ప్రేమ కురిపించారు. ఇక్కడి పలు గ్రామాల రైతులు.. వీరి లో మహిళా రైతులు కూడా ఉన్నారు. వీరంతా.. కొన్నేళ్లుగా ...