58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం..బాబు, లోకేశ్ ఘన నివాళి
ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను చంద్రబాబు స్మరించుకున్నారు. ...
ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను చంద్రబాబు స్మరించుకున్నారు. ...
144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది తరలివస్తున్నారు. అందులోనూ, నిన్న అర్ధరాత్రి నుంచి మౌని అమావాస్య కావడంతో నిన్న ఒక్కరోజే దాదాపు ...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో ఈ రోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన సోదరుడి మరణవార్త విన్న వెంటనే ఢిల్లీ, ...
భారత వ్యాపార దిగ్గజం, బిజినెస్ టైకూన్ రతన్ టాటా(86) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ...
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఆయన ఢిల్లీలోని ...
ఏపీలో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి టీడీపీ పోటీ చేసిన 144 స్థానాలకు గాను 135 స్థానాలను కైవసం ...
పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి ఈరోజు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైనన సంగతి తెలిసిందే. అంగన్వాడీలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న సాబ్జీ కారును ...
ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తుది శ్వాస విడిచారు. గుండెపోటుకు గురై కొంతకాలంగా విజయవాడ రమేష్ ఆస్పత్రిలో చికిత్స ...
సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న హఠాన్మరణం నందమూరి అభిమానులతో పాటు టీడీపీ అభిమానులను కూడా శోకసంద్రంలో ముంచేసిన సంగతి తెలిసిందే. దాదాపు 24 రోజుల ...
గుంటూరులో తొక్కిసలాట ఘటనపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ముగ్గురు మహిళలు మృతి చెందడంపై పవన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పేదలకు వస్త్రాలు ...