రెడ్ బుక్ కు కూటమి గెలుపునకు లింకేంటో చెప్పిన లోకేశ్
ఏపీలో నారా లోకేశ్ 'రెడ్ బుక్' రాజ్యాంగం నడిపిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రెడ్ బుక్ లో రాసుకున్న పేర్లను లోకేశ్ టార్గెట్ ...
ఏపీలో నారా లోకేశ్ 'రెడ్ బుక్' రాజ్యాంగం నడిపిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రెడ్ బుక్ లో రాసుకున్న పేర్లను లోకేశ్ టార్గెట్ ...
ఏపీలో నిరుపేదలకు 5 రూపాయలకే రుచికరమైన భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు కూటమి సర్కార్ మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. నేడు గుడివాడ మునిసిపల్ పార్క్లో సీఎం చంద్రబాబు ...
ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అతి తక్కువ ధరకే పేదల కడుపు నింపడం కోసం అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తొలి విడతలో ...
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ...
ఏపీ రాజధాని అమరావతి పనులు ఇంక వడివడిగా సాగనున్నాయి. గత వైసిపి ప్రభుత్వం అమరావతిని పట్టించుకోకపోవడంతో రాజధాని మూలన పడింది. మూడు రాజధానులు అన్నప్పటికీ ఎట్లాంటి ప్రయోజ ...
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసి నేటికి(ఆగస్టు 12) రెండు నెలలు పూర్తయ్యాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి రెండు మాసాలు తక్కువ ...
ఎస్సీ రిజర్వేషన్లలో మెజారిటీ భాగం మాదిగ ల కన్నా మాలలే తీసుకుంటున్న నేపథ్యంలో ఏపీలో ఈ సమస్య తీవ్రంగా మారి.. మంద కృష్ణ నేతృత్వంలో పెద్ద ఎత్తున ...
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అన్నదాతలకు సూపర్ గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. కూటమి అధికారంలోకి వస్తే ...
తాను ఏపీకి సీఎం అయినా కూడా సామాన్యుడినే అని నారా చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించుకున్నారు. తన వ్యవహార శైలితో ఎక్కడికి వెళ్లినా అందరినీ ఆకట్టుకుంటున్న ఆయన.. ...
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు...ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఆదివాసీ ...