మాచర్లలో టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం..చంద్రబాబు ఫైర్
వైసీపీ పాలనలో ఫ్యాక్షనిజం పెరిగిపోతోందన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. పచ్చగా ఉన్న పల్నాడు ప్రాంతంలో కూడా వైసీపీ శ్రేణులు..టీడీపీ శ్రేణులను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ...