మాచర్లలో టీడీపీ కార్యకర్తలపై మారణహోమం.. చంద్రబాబు ఫైర్
జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్షనిజం రక్కసి నుంచి బయటపడి ప్రశాంతంగా ఉన్న పల్లెలు ...
జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్షనిజం రక్కసి నుంచి బయటపడి ప్రశాంతంగా ఉన్న పల్లెలు ...
ఢిల్లీలో చంద్రబాబునాయుడు తాజా మాటలు విన్నతర్వాత అందరికీ ఇలాగే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుండదని చంద్రబాబు తేల్చేసినట్లే. ఎందుకంటే తెలంగాణాలో బీజేపీతో ...
ఏపీలో మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్డీఏలో జనసేన అధికారికంగా చేరడంతో టీడీపీ ఒంటరైంది. ఇక, బీజేపీ-టీడీపీల మధ్య గ్యాప్ ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు పదేళ్లు పూర్తి కావస్తున్నా ఏపీకి ప్రత్యేక హోదా మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. తనకు 25 మంది ఎంపీలను ఇస్తే ...
ఏపీలో ఓటర్ల నమోదు ప్రక్రియలో అవకతవకల వ్యవహారం కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ...
ప్రతిపక్ష నేతగా అమరావతి కి జైకొట్టిన జగన్ సీఎం కాగానే మాట మార్చి మూడు రాజధానులంటూ మడమ తిప్పడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ...
ఏపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జనసేన-బిజెపిలతో టీడీపీ పొత్తు వ్యవహారం చాలా కాలంగా నలుగుతూ వస్తుంది. ఆల్రెడీ బిజెపి, జనసేన ...
కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలలో గరంగరంగా వినిపిస్తున్న పేరు గన్నవరం. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెక్ పెట్టేందుకు యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ కండువా కప్పుకున్నారు. ...
గన్నవరంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వర్సెస్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్న రీతిలో కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. వల్లభనేని వంశీ రాకను ...
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమలాపురంలో భారీ బహిరంగలో పాల్గొన్న చంద్రబాబు...జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ ...