జగన్ బాండ్లు బోల్తా…పరువు గోవిందా!
ఆంధ్రప్రదేశ్ పరువుప్రతిష్ఠలను సీఎం జగన్ బజారుకీడ్చారు. భారీ అప్పు తెచ్చేందుకు ఆయన వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా విడుదల చేసిన బాండ్లు రెండోసారి బోల్తా ...
ఆంధ్రప్రదేశ్ పరువుప్రతిష్ఠలను సీఎం జగన్ బజారుకీడ్చారు. భారీ అప్పు తెచ్చేందుకు ఆయన వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా విడుదల చేసిన బాండ్లు రెండోసారి బోల్తా ...
ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే ‘కొత్త ఇసుక విధానం’ అంటూ అప్పటిదాకా ఉన్న ఉచిత ఇసుక పాలసీని నిలిపివేశారు. ఏడాదికిపైగా ఇసుక దొరక్కుండా చేసి లక్షలాదిమంది భవన ...
జగన్ పాలన అంతా రివర్సే. ఉపాధ్యాయులపై కక్షగట్టి వివిధ యాప్ల భారం మోపింది చాలక.. వారికి జీతాలివ్వకుండా ఒకప్పటి ‘బతకలేక బడిపంతులు’ సామెతను మళ్లీ నిజం చేసే ...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గెలుపు మాదంటే మాది అని అధికార బీఆర్ఎస్ పార్టీతోపాటు, ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ ...
తెలంగాణతో పాటు ఏపీ దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. అయితే, హైదరాబాద్ తో పాటు వరంగల్...ఏపీలోని భీమవరం, నెల్లూరు వంటి ప్రాంతాలలో ...
ఈ రోజు అమరావతిలో చంద్రబాబు గారికి సంఘీభావంగా ముస్లిం మహిళలు ర్యాలీ తీశారు. దీనికి అందరూ హాజరు అయ్యారు. ర్యాలీ తలపెట్టిన మార్గం గుండా పోలీసులను పెట్టారు ...
ఏపీ లో హ్యూమన్ ట్రాఫికింగ్ పెరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళలు, యువతులు, చిన్న పిల్లల ట్రాఫికింగ్ ...
`ఎలా గెలుద్దాం.. ఏం చేద్దాం..`- ఏపీలో కీలక పార్టీల వ్యూహాలు ఇలానే ఉన్నాయి. మరో ఆరు మాసాల్లోనే ఎన్నికలు ఉండడంతో గెలుపు గుర్రం ఎక్కి అధికారం చేజిక్కించుకోవడం.. ...
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలతో సమావేశమైన తర్వాత ఏపీలో ముందస్తు ...
పెట్టబడుల కోసం దేశ దేశాలు తిరిగి అక్కడి వారితో భేటీ కావటం.. రాష్ట్రానికి భారీ ప్రాజెక్టుల్ని తీసుకురావటం కొన్నేళ్లుగా వస్తున్నదే. అయితే.. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న రోజుల్లో ...