Tag: AP News

కృష్ణ‌హ‌రే.. జ‌య‌కృష్ణ‌హ‌రే.. ష‌ర్మిల గానం.. !

కృష్ణ హ‌రే.. జ‌య కృష్ణ హ‌రే.. అంటూ.. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల పాడుకుంటున్నారు. జ‌న్మాష్ట‌మిని పుర‌స్క‌రించుకుని.. త‌న క‌ష్టాలు నెమ‌రు వేసుకుంటున్నారు. శ్రీకృష్ణుడు దేవ‌కీ ...

లిటిగేష‌న్‌ `బుద్ధుడు`.. టీడీపీ లో హాట్ టాపిక్‌!

బుద్ధా వెంక‌న్న‌. పొలిటిక‌ల్ బుద్ధుడిగా పేరున్న నాయ‌కుడు. చంద్ర‌బాబు చెప్పింది పాటించ‌డం త‌ప్ప‌.. ఆయన ఏమీ చేయ‌రు. కానీ, ఇప్పుడు సొంత పార్టీలోనే లిటిగేష‌న్ బుద్ధావ‌తారం ఎత్తార‌ట‌. ...

వైసీపీ లో ఉంటారా.. మీ ఫ్యూచ‌ర్ చీక‌టే… ఎందుకంటే

తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు బలమైన తీర్పునే ఇచ్చారు. కూటమి పార్టీలకు ఏకంగా 164 అసెంబ్లీ స్థానాలను అప్పగించడం ద్వారా ప్రజలు తాము ఏమి కోరుకుంటున్నారు అనేది ...

పిన్నెల్లి నేరుగా ప‌ల్నాడుకే.. అల‌ర్ట‌యిన పోలీసులు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాచ‌ర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి తాజాగా నెల్లూరులోని కేంద్ర కారాగారం నుంచి విడుద‌ల‌య్యారు. శుక్ర‌వారం హైకోర్టు ఆయ‌న‌కు బెయిల్ ఇవ్వ‌డంతో శ‌నివారం ...

అమరావతి నిర్మాణ పనులు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌.. బ‌డ్జెట్ ఎంతంటే?

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తే అని.. మూడు రాజధానుల ప్రతిపాదన ఇక ముగిసిన ముచ్చట అని ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. అటు ...

ఆ రూ.150 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయ్ జ‌గ‌న్‌..?

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డిపై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ అచ్యుతాపురం ...

అబద్ధాలే జన్మనక్షత్రం, తప్పుడు ప్రచారాలే జ‌గ‌న్ ల‌క్ష్య‌మా..?

విశాఖ అచ్యుతాపురం సెజ్లో ఎస్సెన్షియా ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న భారీ పేలుడు ప్ర‌మాదం రాష్ట్రాన్ని కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ ...

టాప్‌-5లో ఏపీ సీఎం.. చంద్ర‌బాబు అరుదైన ఘ‌న‌త‌..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు అరుదైన ఘ‌న‌త సాధించారు. నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రెండు నెల‌ల్లోనే దేశంలో అత్యంత జనాదరణ కలిగిన టాప్‌-5 ...

దువ్వాడ కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన జ‌గ‌న్‌..!

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. గ‌త రెండు వారాల ...

వైసీపీ నేత‌ల‌కు బిగిస్తున్న ఉచ్చు.. 85 మందికి నోటీసులు!

2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జ‌రిగిన దాడి ఘ‌ట‌న యావ‌త్ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ దాడి వెనక వైసీపీ కీలక ...

Page 5 of 21 1 4 5 6 21

Latest News

Most Read