అమరావతి పాదయాత్రకు నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే మద్దతు
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ పాదయాత్ర చేస్తున్న రైతులకు ఆశ్చర్యపరిచే పరిణామం ఎదురైంది. ప్రస్తుతం ఇక్కడి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ...
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ పాదయాత్ర చేస్తున్న రైతులకు ఆశ్చర్యపరిచే పరిణామం ఎదురైంది. ప్రస్తుతం ఇక్కడి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ...
``తలెత్తుకోలేకపోతున్నాం సార్.. ఏంటీ నిర్ణయాలు.. ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? పరువు పోతోంది సార్. ఎవరికీ ఏమీ చెప్పలేక పోతున్నాం``.. ఇదీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య ...
3 రాజధానుల కథ ముగియలేదు. 'ఏపీ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి' బిల్లును రద్దు చేయడం మరియు CRDA చట్టాన్ని రద్దు చేస్తారు అని ...
పార్లమెంటులో పాస్ చేసిన వ్యవసాయ బిల్లులు రైతులకు ఇష్టం లేదని తెలిసి వాటిని ఉపసంహరించుకోవడమే గాకుండా స్వయంగా ప్రధాని మోడీ రైతులను క్షమాపణ కోరాడు. తప్పు ఒప్పుకుని ...
అమరావతిపై జగన్ చాలా ప్రమాదకరమైన గేమ్ ఆడారని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని తెలుగుదేశం సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలిసిన వాడికి చెప్పొచ్చు. ...
ఓ వైపు ఏపీ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపంసహారించుకుందని హైకోర్టుకు చెప్పారు. అమరావతి రైతులతో పాటు అమరావతికి మద్దతుగా మాట్లాడిన నేతలు, టీడీపీ, ...
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదంటూ.. భీషణ ప్రతిజ్ఞలు చేసిన ఏపీముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. మూడు రాజధానుల విషయంలో ప్రజాభిప్రాయానికి తలొగ్గక తప్పలేదు. అదేసమయంలో ...
అమరావతి: మూడు రాజధానుల బిల్లును, ఏపీ సర్కారు తెచ్చిన సీఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ ...
తమ భూముల్లో రాజధాని నిర్మాణం చేస్తామంటే ఎన్నో ఆశలతో ఆ రైతులు భూములిచ్చారు. కానీ ప్రభుత్వం మారగానే.. నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆపేసి.. ఒక్క రాజధానికి కాదు.. రాష్ట్రానికి ...
ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎరజర్ల గ్రామంలో చైతన్య ఆయుర్వేద కాలేజ్ నుండి ప్రారంభమైంది. మహా పాదయాత్ర ప్రారంభానికి ముందు ప్రతిరోజూ శాస్త్రోక్తంగా జరిగే పూజలు ...