• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఇప్పటం బాధితులకిచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్

admin by admin
November 8, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
94
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మంగళగిరిలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించేందుకు స్థలం ఇచ్చారన్న కారణంతో అక్కడి స్థానికులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రోడ్డు విస్తరణ పేరుతో జనసేనకు మద్దతిచ్చినవారి ఇళ్లను, ప్రహరీ గోడలను అధికారులు కూల్చిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటంలో బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే.

అయితే, ఆ పర్యటన సందర్భంగా కూడా పవన్ తో పాటు జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. అయినా, సరే పవన్ ఇప్పటంలో పర్యటించి బాధితులకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్నమాట ప్రకారం ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున జనసేన తరఫున ఆర్థిక సాయం అందజేస్తామని పవన్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక సాయం అందించడంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వ దాష్టీకానికి ఇళ్లు కోల్పోయిన వారిని జనసేన ఆదుకుంటుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. బాధితులకు తన వంతు అండగా నిలవాలని పవన్ నిర్ణయించారని వెల్లడించారు. ఇందులో భాగంగానే బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని పవన్ ప్రకటించారని మనోహర్ చెప్పారు. అంతేకాదు, ఈ ఆర్థిక సహాయాన్ని బాధితులకు పవన్ స్వయంగా అందజేస్తారని వెల్లడించారు.

Tags: compensationippatamone lakh rupeespawan kalyanvictims
Previous Post

సుప్రీం సాక్షిగా తెలుగు రాష్ట్రాల పరువు పోయిందిగా?

Next Post

ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసులో సంచలన తీర్పు

Related Posts

Trending

చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు

March 29, 2023
Trending

టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?

March 29, 2023
Trending

ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?

March 29, 2023
Andhra

టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!

March 28, 2023
Trending

అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్

March 28, 2023
Trending

అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?

March 28, 2023
Load More
Next Post

ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసులో సంచలన తీర్పు

Latest News

  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్
  • వైసీపీ రెండుగా చీలిందంటోన్న లోకేష్
  • లక్ష్మీ పార్వతి కి సజ్జలకు లింకేంటో చెప్పిన రఘురామ!
  • జగన్ కు పులివెందుల టెన్షన్
  • ఇక.. త‌ప్ప‌దు.. జ‌గ‌న్‌ మారాల్సిందే!!
  • రాపాక నీతులు చెప్ప‌డం ఏంటి బ్రో!!
  • వివేకా కేసు విచారణపై సుప్రీం సంచలన నిర్ణయం

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra