• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పోలవరంపై జగన్ నాలెడ్జ్ శూన్యం…ప్రూఫ్ ఇదే

admin by admin
September 20, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
215
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలవరంపై సభలో వాడివేడిగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. పోలవరంలో జాప్యానికి టిడిపి ప్రభుత్వమే కారణమంటూ జగన్ ఆరోపించారు. అంతేకాదు, పోలవరంపై ప్రతిపక్ష నేతగా పోలవరాన్ని ఒక్కసారి కూడా సందర్శించlr జగన్…నిండు శాసనసభలో ఏపీకి జీవనాడి వంటి ఆ ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

పోలవరంపై వాస్తవాలు ఇవి అంటూ గణాంకాలు, ఆధారాలతో సహా జగన్ గుట్టురట్టుచేస్తున్నారు. కాపర్ డ్యాం, స్పిల్ వే, అప్పర్ లోయర్, కాపర్ డ్యాం డయాఫ్రం వాల్ లు ఎలాపడితే అలా కట్టడం వల్లే పోలవరానికి భారీ నష్టం జరిగిందని జగన్ చెప్పుకొచ్చారు. అయితే, పోలవరం ప్రాజెక్టు డిజైనింగ్… ఏ నిర్మాణం ఎప్పుడు చేపట్టాలి అన్నది ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా చేతిలోనో, సీఎం చంద్రబాబు చేతిలోనే ఉండదన్న విషయాన్ని జగన్ మర్చిపోతున్నారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున కేంద్ర నీటిపారుదల శాఖ, డ్యాం డిజైన్ కమిటీ ఆదేశాలు ఇచ్చిన తర్వాతే వాటి ప్రకారమే నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. పోనీ, చంద్రబాబు, దేవినేని ఉమలకు ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేదు అనుకుందాం. జగన్ కు మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్థాయి ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉందనుకుందాం. మరి, 2019లో జగన్ అధికారంలోకి రాగానే పోలవరం డిజైన్లో మార్పులు ఎందుకు చేయలేదు అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇవన్నీ మర్చిపోయిన జగన్ రెడ్డి పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్లి 2021 నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని, ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని కూడా బల్లగుద్ది మరీ చెప్పారు. ఆ తర్వాత ఆ డెడ్లైన్ 2021 డిసెంబర్ కు మారి…అక్కడి నుంచి 2022 ఆ తర్వాత 2023 ఖరీఫ్ అంటూ వాయిదాలు పడుతూ వస్తూనే ఉంది అని ఎద్దేవా చేస్తున్నారు. పోలవరం 2007లో పూర్తవుతుందని ఆ తర్వాత 2009 అని ఆ తర్వాత 2013 అని వైఎస్ఆర్ కూడా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోయారు.

ఆయన్నే జగన్ కూడా ఫాలో అవుతున్నట్టున్నారు అని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. 25 ఏళ్లకు పీపీఏ ఎవరైనా చేసుకుంటారా అని ప్రశ్నించిన జగన్ ఆయన అధికారంలోకి రాగానే 30 ఏళ్లకు పీపీఏ చేసుకోవడం ఏంటని నిలదీస్తున్నారు.

Tags: ap assemblyJaganjagan lies about polavarampolavaram projectYSR
Previous Post

అమరావతిపై జగన్ అబద్ధాలు..అసలు వాస్తవాలు

Next Post

ఆ దమ్ముందా? జగన్ కు చంద్రబాబు సవాల్

Related Posts

nara bhuvaneswari with lokesh
Andhra

భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!

October 1, 2023
nara bramhani with janasena
Andhra

నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!

October 1, 2023
jagan thinks about kamma
Andhra

జగన్ ఊహించని రెండు పరిణామాలు

October 1, 2023
KCR
Telangana

కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!

October 1, 2023
Around The World

రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!

October 1, 2023
Top Stories

ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?

September 30, 2023
Load More
Next Post

ఆ దమ్ముందా? జగన్ కు చంద్రబాబు సవాల్

Latest News

  • భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!
  • నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!
  • జగన్ ఊహించని రెండు పరిణామాలు
  • కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!
  • రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!
  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్
  • అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
  • 41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ
  • జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు
  • చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra