• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ శాడిజానికి ఇది పరాకాష్ట:గోరంట్ల

admin by admin
October 14, 2022
in Andhra, Top Stories, Trending
0
0
SHARES
93
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను అడుగడుగున అడ్డుకునేందుకు వైసిపి నేతలు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర చేస్తున్న రైతులకు అడ్డుపడుతున్న వైసీపీ శ్రేణులు నల్లబెలూన్లు, ప్రకార్డులు పెట్టుకొని పాదయాత్రపై విషం చిమ్ముతున్న వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం, వైసిపి నేతలు వినూత్న ప్రయత్నాలు పెట్టారు.

తాజాగా రాజమండ్రిలోని రోడ్ కం రైలు వంతెనను నేటి నుంచి వారం రోజులు పాటు మూసివేస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర రాజమండ్రిలో చేరుకునే సమయంలోనే ఈ మరమ్మతులు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టిడిపి సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.

ఈ నెల 17న రాజమండ్రి బ్రిడ్జి మీదుగా అమరావతి రైతుల మహా పాదయాత్ర సాగాల్సి ఉందని, అందుకు రూట్ మ్యాప్ చాలా కాలం క్రితం సిద్ధమైందని గోరంట్ల చెప్పారు. పాదయాత్ర అడ్డుకునేందుకే మరమ్మతుల పేరుతో బ్రిడ్జిని మూసివేశారని గోరంట్ల ఆరోపించారు. కొంచెమైనా సిగ్గుండాలి అంటూ ప్రభుత్వంపై గోరంట్ల మండిపడ్డారు. ఇన్నాళ్లు మరమ్మతులు చేయాలని గుర్తుకు రాలేదుగానీ పాదయాత్ర సమయంలోనే ఎందుకు గుర్తొచ్చింది అని గోరంట్ల నిలదీశారు.

గతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో చంద్రబాబు ఇలాగే చేసి ఉంటే ఏం చేసేవాడివి జగన్ అంటూ గోరంట్ల ప్రశ్నించారు. ఇలా చేయడం శాడిస్ట్ ఆలోచనలకు పరాకాష్ట తప్ప మరొకటి కాదని గోరంట్ల ఘాటుగా విమర్శలు గుప్పించారు.

Tags: buchaih chowdaryGorantlahurdle to padayatraJaganrajamundry bridge
Previous Post

జగన్ కు పోలీసుల ఊడిగం..చంద్రబాబు ఫైర్

Next Post

‘మా’ సభ్యులకు మంచు విష్ణు వార్నింగ్

Related Posts

Trending

ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం

March 26, 2023
Top Stories

రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్

March 26, 2023
Trending

జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

March 26, 2023
Telangana

సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?

March 26, 2023
Trending

మహిళలకు ధర్మాన బెదిరింపు?

March 26, 2023
Trending

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌

March 26, 2023
Load More
Next Post
Mohan Babu, Y S Jagan, Manchu Vishnu

‘మా’ సభ్యులకు మంచు విష్ణు వార్నింగ్

Latest News

  • ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం
  • రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్
  • జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
  • సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?
  • విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?
  • మహిళలకు ధర్మాన బెదిరింపు?
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌
  • రాసిపెట్టుకోండి.. 2024లో వైసీపీ డిస్మిస్ ఖాయం: కోటంరెడ్డి
  • చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్
  • నేను సావర్కర్ కాదు..గాంధీని..రాహుల్ పంచ్ అదిరింది
  • వివేకా కేసులో మరో ట్విస్ట్…సీబీఐకి షాక్
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!
  • ఏపీ అప్పుల కుప్పే… క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు ఇవే..!
  • నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!
  • మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

Most Read

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra