• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ సర్కారు సంచలన ఉత్తర్వు.. ఆ కేసుల లెక్క 100 రోజుల్లో తేల్చేయాలి

ఏసీబీ కేసులపై జగన్ సంచలన నిర్ణయం

admin by admin
April 19, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
360
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వ్యవస్థలో మార్పులు రావాలంటే మాటలు చెబుతూ కూర్చుంటే సరిపోదు. పాదరసంలా వేగంగా స్పందించాలి. ఏళ్ల తరబడి ఉండిపోయి.. కాలం చెల్లిన విధానాల్ని వదిలించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు వివాదాల్ని సరైన సమయంలో సరైన పద్ధతుల్లో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. ఏసీబీ చేతికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వారిపై చర్యలు తీసుకోవటానికి ఏళ్లకు ఏళ్లు పెండింగ్ పెట్టటం.. సస్పెన్షన్ వేటు పడి.. ప్రభుత్వం నుంచి సగం జీతాన్ని తీసుకోవటం లాంటి ఉదంతాలు చాలానే కనిపిస్తాయి.

ఈ తీరును పూర్తిగా మార్చేసేలా ఏపీ సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులపై వంద రోజుల్లో విచారణ పూర్తి చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ.. ప్రభుత్వం చెప్పిన వంద రోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవటంలో ఫెయిల్ అయితే.. అందుకు కారణమైన సిబ్బంది.. అధికారుల్ని బాధ్యులుగా చేసి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

దీనికి సంబంధించిన ఉత్తర్వులు తాజాగా జారీ చేశారు.ఆదివారం రాత్రి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కీలక ఉత్తర్వుల్ని జారీ చేశారు. సెలవు రోజు అన్నది చూడకుండా.. తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం ఏసీబీ కేసుల్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారిని విచారణ పేరుతో ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్ లో ఉంచేస్తున్నారు. ఇలాంటి తీరుకు గుడ్ బై చెప్పేస్తూ కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. తాజాగా ఏర్పాటు చేసిన కమిటీ.. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వారి వ్యవహారాల్ని  సమీక్షిస్తుంది. వారి సిఫార్సుల ఆధారంగా వంద రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

Tags: 100 daysacb casesap cm jagansensational decision
Previous Post

తిరుపతి కుర్రాడిగా అఖిల్

Next Post

కరోనాతో పోరాడుతున్న మోత్కుపల్లి…పరిస్థితి విషమం?

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Andhra

అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!

June 19, 2025
Load More
Next Post

కరోనాతో పోరాడుతున్న మోత్కుపల్లి...పరిస్థితి విషమం?

Please login to join discussion

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra