• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

దేశ‌వ్యాప్తంగా గ‌వ‌ర్న‌ర్ల మార్పు… ఎన్నిక‌ల నేప‌థ్య‌మేనా?

NA bureau by NA bureau
February 12, 2023
in Andhra, Top Stories, Trending
0
modi

New Delhi: Prime Minister Narendra Modi speaks during the National Youth Parliament Festival, 2019 Awards function, in New Delhi, Wednesday, Feb 27, 2019. (PTI Photo/Manvender Vashist) (PTI2_27_2019_000026B)

0
SHARES
147
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దేశ‌వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్ల‌ను మారుస్తూ.. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ క్ర‌మంలో ఏపీ స‌హా.. 13 ఇత‌ర రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్ల‌ ను కొత్త‌వారిని నియ‌మించ‌డం.. ఉన్న‌వారిని బ‌దిలీ చేయ‌డం చేశారు. మొత్తం 13 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమించారు. మహారాష్ట్ర లో వివాద‌స్ప‌దంగా ఉన్న గవర్నర్‌ రమేశ్‌ బైస్‌ నియమితులయ్యారు.

మొత్తంగా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర కొత్త గవర్నర్గా రమేశ్ బైస్ను నియమించారు. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను ఆమోదించారు. ఇప్పటివరకు ఝార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు రమేశ్.

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్, సిక్కిం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్, అసోం గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా శివ్ ప్రతాప్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, లద్దాఖ్ ఎల్జీగా ఉన్న ఆర్కే మాథుర్ రాజీనామాను ముర్ము ఆమోదించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రను ఆయన స్థానంలో నియమించారు.

అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు అనూహ్యంగా ఇంత మంది గ‌వ‌ర్న‌ర్ల‌ను మార్చ‌డం.. కొంద‌రిని బ‌దిలీ చేయ‌డం.. రాజ‌కీయంగాకూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది. మ‌రి దీని వెనుక కేంద్రంలోని న‌రేంద్ర మోడీ  ఏం ఆశిస్తున్నార‌నేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా.. ఇప్పుడు జ‌రిగిన మార్పు రాజ‌కీయంగా కూడా ప్ర‌కంప‌న‌లు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

Tags: apBJPgovernerIndia
Previous Post

‘వెనిగండ్ల పౌండేష‌న్’ ఆధ్వ‌ర్యంలో మెగా జాబ్ మేళా – 1150 మందికి ఉద్యోగాలు!

Next Post

వైసీపీ అంద‌రూ స‌మానం కాదా.. ఏం జ‌రుగుతోంది..?

Related Posts

chandrababu vs jagan
Politics

బాబు హయాంలో స్వేచ్ఛ ఉండేది.. జ‌గ‌న్ పాల‌న‌పై ఎవ‌ర‌న్నారంటే!

May 28, 2023
sharmila jagan
Politics

జ‌గ‌న్‌ను న‌మ్మేదెలా?  ఎమ్మెల్యేల అంత‌ర్మ‌థ‌నం.. ఏం జ‌రుగుతోందంటే

May 28, 2023
Around The World

శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

May 28, 2023
avinash reddy
Andhra

షాక్: అవినాశ్ బెయిల్ విచారణ వేళ సీబీఐ నోట ‘రహస్య సాక్షి’ మాట

May 28, 2023
ys vivekananda reddy murder case
Andhra

జ‌గ‌నే ఏ1 :  చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

May 28, 2023
mahasena rajesh
Andhra

మహానాడు : రెచ్చిపోయిన మహాసేన రాజేష్, పవర్ ఫుల్ స్పీచ్

May 27, 2023
Load More
Next Post
ysrcp flag

వైసీపీ అంద‌రూ స‌మానం కాదా.. ఏం జ‌రుగుతోంది..?

Latest News

  • బాబు హయాంలో స్వేచ్ఛ ఉండేది.. జ‌గ‌న్ పాల‌న‌పై ఎవ‌ర‌న్నారంటే!
  • జ‌గ‌న్‌ను న‌మ్మేదెలా?  ఎమ్మెల్యేల అంత‌ర్మ‌థ‌నం.. ఏం జ‌రుగుతోందంటే
  • శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!
  • షాక్: అవినాశ్ బెయిల్ విచారణ వేళ సీబీఐ నోట ‘రహస్య సాక్షి’ మాట
  • బహ్రెయిన్ లో ‘ఎన్టీఆర్’ శత జయంతి వేడుక!
  • జ‌గ‌నే ఏ1 :  చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • మహానాడు : రెచ్చిపోయిన మహాసేన రాజేష్, పవర్ ఫుల్ స్పీచ్
  • వివేకా కేసు : అవినాష్ ను దాటి జగన్ ను కమ్మేసింది- ఆనం సంచలన వ్యాఖ్యలు !
  • `నింగి ఒంగిందా.. నేల ఈనిందా..` అన్న‌గారి డైలాగ్ రిపీట్‌..
  • అవినాష్ బెయిల్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ‘ఎలక్ట్రిక్’ సైకిల్ తో వైసీపీని తొక్కేస్తాం: చంద్రబాబు
  • జగన్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోందా?
  • మ‌హానాడు రూపంలో తెలుగువారికి మ‌హా పండుగ‌!
  • ఎన్టీఆర్ పుట్టిన రోజు.. మ‌హానాడు గా ఎలా మారింది?
  • తాడేపల్లి ఇంటి చుట్టూ పేదలకు ఇళ్లు ఇవ్వరెందుకు జగన్?

Most Read

సాఫ్ట్ వేర్ : 4 నెల‌లు.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఫ‌ట్‌!

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

ఏపీ సీఎం బిగ్ మిస్టేక్.. 10 వేల కోట్ల కోసం..

ఎమ్మెల్సీ ‘మధు తాత’ కి ఘన సన్మానం!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra