• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. విచారణకు ఎప్పుడు వెళ్లాలంటే?

NA bureau by NA bureau
March 8, 2023
in Politics, Telangana, Top Stories, Trending
0
mlc kavitha
0
SHARES
116
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఎమ్మెల్సీ కవితతో పాటు.. ఏపీ వైసీపీ ఎంపీ ఆయన కుమారుడుతో పాటు పలువురు హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైకు బినామీలుగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొనటం తెలిసిందే.

ఈ సంచలన అంశం వెలుగు చూసిన 24 గంటల్లోనే మరో కీలక పరిణామానికి తెర లేచింది.
తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణ కోసం ఆమె తమ ఎదుట హాజరు కావాలని పేర్కొన్నారు.

హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి ఎమ్మెల్సీ కవితను ప్రశ్నిస్తారని చెబుతున్నారు.  ఇందులో భాగంగానే ఆమెకు నోటీసులు జారీ చేశారు.
ఈ విచారణకు గురువారం (మార్చి 9) తమ ఎదుట హాజరు కావాలని పేర్కొన్నారు. తాజాపరిణామాలు చూస్తే.. ఢిల్లీ మద్యం కుంభకోణం విచారణ కీలక దశకు చేరుకోవటంతో పాటు..మరిన్ని సంచలన పరిణామాలకు తెర తీసినట్లుగా భావిస్తున్నారు.

సౌత్ గ్రూప్ సంస్థలో కవిత కీలక భూమిక పోషించారన్న ఆరోపణలు గురించి తెలిసిందే. ఈ గ్రూప్ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ముట్టజెప్పినట్లుగా ఈడీ ఆరోపిస్తోంది.

సౌత్ గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇండో స్పిరిట్స్ సంస్థలో కవిత తరఫున అరుణ్ భాగస్వామిగా ఉన్నట్లుగా ఈడీ పేర్కొన్న నేపథ్యంలో ఆమెకు నోటీసులు జారీ చేశారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు చోటు చేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Previous Post

వైజాగ్‌కి చెవిరెడ్డి.. చంద్ర‌గిరికి రోజా..రీజ‌న్ ఇదే

Next Post

కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా ?

Related Posts

Trending

వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?

April 1, 2023
Top Stories

కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!

April 1, 2023
nara lokesh
Politics

అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌

April 1, 2023
amaravati ap capital
Politics

అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం

March 31, 2023
jagan
Andhra

కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?

March 31, 2023
go back modi
Around The World

మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?

March 31, 2023
Load More
Next Post
kcr, kavita

కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా ?

Latest News

  • వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?
  • కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!
  • మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!
  • అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌
  • అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం
  • ‘బతుకమ్మ’ కొత్త పాట!
  • కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?
  • మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?
  • బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. !
  • భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!
  • ఆవిర్భావం తెలంగాణ‌లో.. మ‌హానాడు ఏపీలో.. చంద్ర‌బాబు వ్యూహం ..!
  • సంచలనం… AP ఎలక్షన్ డేట్ 3వ తేదీ ప్రకటన ?
  • కేటీఆర్ ట్వీట్లకు బండి సంజయ్ పోట్లు
  • ఎవ‌రి విశ్వ‌స‌నీయ‌త‌కు ఎవ‌రు గొడుగు ప‌ట్టాలి జ‌గ‌న‌న్నా?!
  • సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ ఇవే

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra