రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని.. రాజ్యాంగం అంటే.. తమకు ఎనలేని గౌరవమని పదే పదే చెప్పుకొనే ఏపీ సర్కారు పెద్దలు అదే రాజ్యాంగం పౌరులకు కల్పించిన భావ ప్రకటన...
Read moreతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిక్కుల్లో పడ్డారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు సీరియస్ అవుతున్న తీరు.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దలేని వ్యవహారం వంటివి సీఎం కేసీఆర్కు...
Read moreసికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక చాప్టర్ ఫ్టైట్ లో ఢిల్లీకి వెళ్లిన నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ...
Read moreఎప్పటికైనా టిటిడి ఈవోగా బాధ్యతలు చేపట్టాలని ధర్మారెడ్డి కలలు బూడిదలో పోసిన పన్నీరే నా? టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని కేంద్రం వెనక్కి పిలిపించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల...
Read moreతెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కాస్త ఆవేశం ఎక్కువ. ఇప్పుడున్న రాజకీయాల్లో ఎవరికి ఉండదని సరిపెట్టుకోవచ్చు. కానీ.. ఆయనకు మరో సిత్రమైన అలవాటు...
Read moreనరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు మొదలు బెయిల్ వరకు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రఘురామను ఏపీలోని జైళ్లలో మగ్గేలా చేసి ప్రతీకారం తీర్చుకుందామని భావించిన జగన్...
Read moreతండ్రి కొడుకు చావును చూడాల్సి రావడం కంటే మించిన దురదృష్టం కష్టం ఇంకోటి ఉండదు. అలాంటి ఆ తండ్రి తన ఇద్దరు కొడుకుల చావు చూసి వారికి...
Read moreఅవును ఆంధ్రప్రదేశ్ రోజురోజుకు డేంజర్లోకి వెళ్తోంది. రాష్ట్ర పరిస్థితి శృతిమించి ఒక కొత్త సంక్షోభాన్ని ప్రజలు ఎదుర్కోబోతున్నారు. సాధారణంగా ఇలాంటి సంక్షోభాలు వస్తే ఒక దేశం మొత్తానికి...
Read moreఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తున్నా...సీఎం జగన్ నిమ్మకు నీరెత్తినట్టున్నారని, అందుకే ఏపీలో కరోనా కట్టడి కాలేదని విమర్శలు...
Read moreప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఇంకా సెకండ్ వేవ్ తీవ్రత పూర్తిగా తగ్గక ముందే థర్డ్ వేవ్ ప్రమాద...
Read more